Webdunia - Bharat's app for daily news and videos

Install App

మైసూర్: పంజా విసిరిన పులి.. విద్యార్థిని మృతి

Webdunia
శుక్రవారం, 2 డిశెంబరు 2022 (13:55 IST)
మైసూర్‌లోని ఓ కళాశాల విద్యార్థిని చిరుతపులి పంజా విసరడంతో తీవ్రగాయాల కారణంగా మృతి చెందింది. మైసూరుకు చెందిన మేఘన అనే 20 ఏళ్ల కాలేజీ విద్యార్థిని అడవికి సమీపంలో నివసిస్తోంది. రోజూ కాలేజీ నుంచి తిరిగి వస్తుండగా అడవి గుండా ఇంటికి వెళ్లేది. 
 
ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం ఆరు ముప్పై గంటల సమయంలో కాలేజీ విద్యార్థిని మేఘన ఇంటికి వెళ్తుండగా అకస్మాత్తుగా చిరుతపులి ఆమెపై దాడి చేసింది. ఆమెపై పంజా విసిరింది. దీంతో మేఘన తీవ్రంగా గాయపడి కాపాడాలంటూ కేకలు వేసింది. 
 
ఆ ప్రాంత ప్రజలు వెంటనే అక్కడికి చేరుకోవడంతో చిరుత జనాన్ని చూసి అడవిలోకి పరుగులు తీసింది. అయితే చిరుతపులి దాడితో మేఘన ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన ఆ ప్రాంతంలో పెను విషాదాన్ని నింపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రహస్యంగా పెళ్లి చేసుకున్న బాలీవుడ్ నటి!

కర్నాటక సీఎం సిద్ధూతో చెర్రీ సమావేశం.. ఫోటోలు వైరల్

నేటి ట్రెండ్ కు తగ్గట్టు కంటెంట్ సినిమాలు రావాలి : డా: రాజేంద్ర ప్రసాద్

దుబాయిలో వైభవ్ జ్యువెలర్స్ ప్రెజెంట్స్ Keinfra Properties గామా అవార్డ్స్

నేచురల్ స్టార్ నాని చిత్రం ది ప్యారడైజ్ కోసం హాలీవుడ్ కొలాబరేషన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments