Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కాలేజీ విద్యార్థినితో సంసారం.. గొంతు కోసేసుకున్న యువతి

Young woman
, గురువారం, 10 నవంబరు 2022 (12:26 IST)
Young woman
కాలేజీ విద్యార్థినితో సంసారం చేసిన యువతి వున్నట్టుండి గొంతు కోసేసుకున్న ఘటన కలకలం రేపింది. కాలేజీ విద్యార్థినితో కుటుంబ సమేతంగా గడిపిన యువతి పోలీసులు మందలించడంతో ఒక్కసారిగా బ్లేడుతో గొంతు కోసుకుంది.
 
వివరాల్లోకి వెళితే.. ధర్మపురి జిల్లాకు చెందిన 20 ఏళ్ల కాలేజీ విద్యార్థినితో ఓ మహిళా ఇంజనీర్ స్టూడెంట్ డేటింగ్ చేస్తోంది. మొదట్లో క్యాజువల్ ఫ్రెండ్స్‌గా ఉన్న వీరిద్దరూ ఆ తర్వాత లెస్బియన్ రిలేషన్ షిప్‌లో ఉన్నారని తెలుస్తోంది
 
దీంతో కాలేజీ విద్యార్థిని తల్లిదండ్రులు మందలించారు. మహిళలు ఇంజనీర్లను కలవడాన్ని కూడా వారు నిషేధించారు. ఈ స్థితిలో వీరిద్దరూ హఠాత్తుగా వేరే ఊరు వెళ్లి కుటుంబాన్ని సాగించినట్లు తెలుస్తోంది.
 
అనంతరం వారిద్దరినీ గుర్తించిన పోలీసులు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. కౌన్సెలింగ్‌ అనంతరం టాయిలెట్‌కు వెళ్తున్నానని చెప్పడంతో యువతి టాయిలెట్‌లో బ్లేడుతో గొంతు కోసుకున్నట్లు తెలుస్తోంది. 
 
దీంతో రక్తపుమడుగులో కొట్టుమిట్టాడుతున్న అతడిని పోలీసులు రక్షించి ఆస్పత్రిలో చేర్పించారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎయిర్ టెల్ నుంచి సరికొత్త ప్లాన్.. రూ.199 ధరతో 30 డేస్ వ్యాలిడిటీ