Webdunia - Bharat's app for daily news and videos

Install App

మదురై మల్లెలకు భలే డిమాండ్.. కిలో రూ.2వేలు

Webdunia
శుక్రవారం, 2 డిశెంబరు 2022 (13:46 IST)
Jasmine
మదురై మల్లెలకు వున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. తాజాగా మదురై మల్లెపువ్వులకు భారీ డిమాండ్ పెరిగింది. దీంతో మదురై మల్లెపూలు కిలో రూ.2000కి అమ్ముడు అవుతున్నాయి. దీంతో జనం షాక్ అవుతున్నా.. మల్లె పూల రైతులు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నారు. 
 
మధురై మల్లెలు అంటేనే బాగా ఫేమస్. మంచి వాసనతో వుండే ఈ మల్లిని కొనుగోలు చేయడానికి అందరూ ఇష్టపడతారు.
 
వేసవిలో మల్లెపూల ధర తక్కువగా ఉంటుంది. అదే తక్కువ సరఫరా కారణంగా శీతాకాలంలో ధర ఎక్కువగా ఉంటుంది. 
 
ఆ విధంగా గత కొద్ది రోజులుగా మంచు కురుస్తుండటంతో మల్లెల రాక తగ్గింది. దీంతో ఇప్పుడు మార్కెట్‌లో మదురై మల్లెపూలు కిలో రూ.2వేల వరకు విక్రయిస్తున్నారు. 
 
ఈ ధర కొనుగోలుదారులకు ఊరటనిచ్చినా రైతులకు మాత్రం సంతోషాన్ని కలిగించడం గమనార్హం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments