Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజకీయాల్లోకి వస్తే తమిళనాడుకు మంచే చేస్తారు: లతా రజనీకాంత్

తమిళనాడు మాజీ సీఎం జయలలిత మృతికి తర్వాత రాజకీయాల్లో పెనుమార్పులు సంభవించాయి. రజనీకాంత్ రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని ప్రకటించిన నేపథ్యంలో.. రజనీకాంత్ రాజకీయ ప్రవేశంపై ఆయన సతీమణి లతా రజనీకాంత్‌

Webdunia
ఆదివారం, 8 అక్టోబరు 2017 (15:30 IST)
తమిళనాడు మాజీ సీఎం జయలలిత మృతికి తర్వాత రాజకీయాల్లో పెనుమార్పులు సంభవించాయి. రజనీకాంత్ రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని ప్రకటించిన నేపథ్యంలో.. రజనీకాంత్ రాజకీయ ప్రవేశంపై ఆయన సతీమణి లతా రజనీకాంత్‌ స్పందించారు. 
 
ఓ ఎన్జీవో ఆర్గనైజేషన్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న లతా రజనీకాంత్‌… ఆయన రాజకీయాల్లోకి వస్తే తమిళనాడుకు మంచి చేస్తారన్నారు. అయితే రాజకీయ ప్రవేశం గురించి ఆయనే స్వయంగా ప్రకటిస్తారని లతా రజనీకాంత్ తెలిపారు. అతను ప్రజలకు మంచి చేయాలని వంద ఆలోచనలను కలిగి ఉండవచ్చునన్నారు.
 
మరోవైపు అమ్మ మృతి తర్వాత తమిళనాడు రాజకీయాల్లో కీలక మార్పులు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. అధికార అన్నాడీఎంకేలో చీలకవచ్చి మళ్లీ కలిసిపోయింది. మరోవైపు శశికళ వర్గం అన్నాడీఎంకేలో చీలికకు ప్రయత్నించడం.. ఇక లోకనాయకుడు కమల్ హాసన్ వేగంగా రాజకీయాల వైపు అడుగులు వేస్తున్న సంగతి విదితమే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiru: ఇంటిలిజెన్స్ ఆఫీసర్ గా చిరంజీవి చిత్రం మన శివశంకరప్రసాద్ పండగకు వస్తున్నారు

Parada Review: అనుపమా పరమేశ్వరన్‌ పరదా మెప్పించిందా లేదా - పరదా రివ్యూ

సినీ కార్మికులకు వేతనాలు పెంపు.. సీఎం రేవంత్‌కు చిరు థ్యాంక్స్

జ‌న సైన్యాధ్య‌క్షుడికి విజ‌యోస్తు - జనసైన్యాన్ని ఓ రాజువై నడిపించు : చిరంజీవి

#chiranjeevi birthday : 'విశ్వంభరు'నికి జనసేనాని పుట్టిన రోజు శుభాకాంక్షలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments