Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాలూ ప్రసాద్ యాదవ్‌కు తీవ్ర అస్వస్థత - ఆస్పత్రిలో చేరిక

Webdunia
మంగళవారం, 22 ఫిబ్రవరి 2022 (07:28 IST)
కేంద్ర మాజీ మంత్రి, ఆర్జేడీ నేత, బీహార్ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. దీంతో ఆయనను హూటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఈయనకు దాణా స్కామ్‌ ఐదో కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు సోమవారం ఐదేళ్ళ జైలుశిక్షతో పాటు 60 లక్షల జరిమానా విధించింది. ఆ తర్వాత ఆయన్ను జైలుకు తరలించారు. 
 
అయితే, ఆయన తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. దీంతో ఆయనను జార్ఖండ్ రాష్ట్రం రాంచీలోని రాజేంద్ర సింగ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెన్స్ ఆస్పత్రికి తరలించి అడ్మిట్ చేశారు. లాలూ ఆరోగ్యంపై ఆయన స్పందిస్తూ, తీవ్ర అస్వస్థతతో ఆయన ఆస్పత్రిలో చేరారని, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: తమన్నా భాటియా, డయానా పెంటీ నటించిన డూ యు వాన్నా పార్టనర్ రాబోతుంది

ది గర్ల్ ఫ్రెండ్ లో ఏం జరుగుతోంది.. అంటూ చెబుతున్న రశ్మిక మందన్న

GAMA: గామా అవార్డ్స్ లో స్పెషల్ పెర్ఫామర్ గా ఫరియా అబ్దుల్లా

Vishal: సముద్రం మాఫియా కథ తో విశాల్ 35వ చిత్రం మకుటం

balakrishna: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ హీరో నందమూరి బాలకృష్ణకు పవన్ కళ్యాణ్ అభినందలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

తర్వాతి కథనం
Show comments