Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరెన్సీ నోట్లపై లక్ష్మీ దేవి బొమ్మ : సుబ్రహ్మణ్యం స్వామి

Webdunia
గురువారం, 16 జనవరి 2020 (07:19 IST)
భారతీయ కరెన్సీ నోట్లపై లక్ష్మీ దేవి బొమ్మను ముద్రించాలని బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యం స్వామి కేంద్రప్రభుత్వానికి సూచించారు. అలా చేస్తే అందరికీ మేలు జరుగుతుందని చెప్పారు.

ఇండోనేషియా కరెన్సీ నోట్లపై గణేశుని బొమ్మను ముద్రించిన విషయాన్ని ప్రస్తావిస్తూ విలేకర్లు అడిగిన ప్రశ్నకు స్వామి స్పందించారు. సుబ్రహ్మణ్యం స్వామి మధ్య ప్రదేశ్‌లోని ఖాండ్వాలో ‘స్వామి వివేకానంద వ్యాఖ్యానమాల’ శీర్షికతో ప్రసంగించారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడారు.

ఇండోనేషియా కరెన్సీ నోట్లపై గణేశుని బొమ్మ ముద్రించిన విషయాన్ని విలేకర్లు ప్రస్తావించినపుడు స్వామి మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలన్నారు. తాను దీనికి అనుకూలంగా ఉన్నట్లు తెలిపారు.

గణేశుడు విఘ్నాలను తొలగిస్తాడని చెప్పారు. లక్ష్మీదేవి బొమ్మను కరెన్సీ నోట్లపై ముద్రిస్తే, భారతీయ కరెన్సీ పరిస్థితిని మెరుగుపడవచ్చునని చెప్పారు. దీని గురించి ఎవరూ చెడుగా అనుకోవలసిన అవసరం లేదన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ తో స్నేహం వుంది; సుందరకాండ లో స్కూల్ డ్రెస్ మధుర జ్నాపకం : శ్రీ దేవి విజయ్ కుమార్

CM: ఎ.రేవంత్ రెడ్డి ని కలిసిన జాతీయ ఫిల్మ్ అవార్డ్సు గ్ర‌హీత‌లు

మంజుమ్మెల్ బాయ్స్ డైరెక్టర్ చిదంబరం మూవీ బాలన్ ఫస్ట్ లుక్

రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ జంటగా సంగీతభరిత ప్రేమకథగా శశివదనే

క్రంచిరోల్, సోనీ పిక్చర్స్ డీమన్ స్లేయర్: కిమెట్సు నో యైబా.. తెలుగులో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments