Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శబరిమలలో మకరజ్యోతి దర్శనం

Advertiesment
శబరిమలలో మకరజ్యోతి దర్శనం
, బుధవారం, 15 జనవరి 2020 (19:44 IST)
శబరిమలలో మకరజ్యోతి దర్శనం కన్నుల పండువగా జరిగింది. అయ్యప్పకు తిరువాభరణా ఘట్టం పూర్తయ్యాక పొన్నాంబలమేడుపై మకరజ్యోతిని అయ్యప్ప భక్తులు దర్శించుకున్నారు.

జ్యోతి దర్శన సమయంలో అయ్యప్ప నామస్మరణ మార్మోగిపోయింది. సంక్రాంతి సందర్భంగా శబరిమలకు అయ్యప్ప భక్తులు భారీగా తరలివచ్చారు.

పంబ నుంచి సన్నిధానం వరకు లక్షలాది మంది అయ్యప్ప భక్తులు వేచి ఉన్నారు. మరో ఐదు రోజుల పాటు అయ్యప్పను దర్శించుకోనున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హోరెత్తిన అమరాతి రైతుల ఉద్యమం.. పండగ పూట పస్తులు - చంద్రబాబు కూడా..