Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమకు పెద్దలు నో చెప్పారు.. ప్రియురాలిని లాడ్జికి తీసుకెళ్లి?

Webdunia
మంగళవారం, 5 ఫిబ్రవరి 2019 (15:14 IST)
కుట్రాలంలో ఓ ప్రేమ వ్యవహారం వివాదంగా మారడంతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తమిళనాడు, తిరుప్పూర్ జిల్లా, పుళియంపట్టికి చెందిన కార్తీక్ రాజా (18) పాలిటెక్నిక్ కాలేజ్‌లో చదువుతూ వచ్చాడు. కార్తీక్‌కు అదే కాలేజీకి చెందిన విద్యార్థినితో ప్రేమ ఏర్పడింది. కార్తీక్ రాజా అదే కాలేజీకి చెందిన యువతితో ఏడాది పాటు ప్రేమాయణం నడిపాడు. 
 
అయితే వీరి ప్రేమకు పెద్దలు అంగీకరించలేదు. దీంతో ఆ ప్రేమ జంట ఇంటి నుంచి పారిపోయింది. తల్లిదండ్రులకు దూరంగా వుండి ప్రేమను గెలిపించుకోవాలనుకున్న కార్తీక్.. తన ప్రేయసిని తీసుకుని ఇంటి నుంచి బయటికి వచ్చాడు. 
 
ఆపై ఆ ప్రేమ జంట కుట్రాలంలోని ఓ లాడ్జిలో బస చేసింది. అయితే ఇంతలో కార్తీక్ రాజాకు ఏమైందో ఏమో కానీ లాడ్జిలోని ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కార్తీక్ రాజా ప్రేయసి వద్ద విచారణ జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పెద్దల మాట, పోలీస్ వారి హెచ్చరిక మన మంచికే : ట్రైలర్ లో వక్తలు

Nidhi: హోమాలు, పూజలు తర్వాత నిధి అగర్వాల్ కెరీర్ పరుగెడుతుందా !

Chiru: విశ్వంభరలో చిరంజీవి రీమిక్స్ సాంగ్ చేయనున్నాడా !

వెంకీ సరసన నటించనున్న నిధి అగర్వాల్.. ఇదైనా హిట్ అవుతుందా?

రూరల్ గ్రామీణ యాక్షన్ డ్రామాగా మాధవ్ చిత్రం టైటిల్ మారెమ్మ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments