Webdunia - Bharat's app for daily news and videos

Install App

శిఖా చౌదరి‌ది క్రిమినల్ మైండ్... నా భర్త హత్యకు ఆమె కారణం... వదిలిపెట్టొద్దు...

Webdunia
మంగళవారం, 5 ఫిబ్రవరి 2019 (14:50 IST)
తన భర్త హత్యకు ప్రధాన కారణం శిఖా చౌదరేనని, ఆమెను మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టొద్దని ఎన్నారై జయరామ్ భార్య పద్మశ్రీ వ్యాఖ్యానించింది. శిఖా చౌదరిది క్రిమినల్‌ మైండ్‌ అని, పోలీసులు ఒత్తిడికి తలొగ్గిన ఆమెను మాత్రం వదిలిపెట్టొద్దని కోరింది. 
 
జయరామ్ హత్య కేసు తర్వాత పద్మశ్రీ వద్ద పోలీసులు స్టేట్మెంట్‌ను తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఎక్స్‌ప్రెస్‌ టీవీలో చేరాక కూడా ఆమె ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదని, అందుకే తప్పించారన్నారు. జయరామ్‌కు 2015 నుంచి ఇబ్బందులు వచ్చాయని చెప్పారు. ఆయన బంధువుల నుంచే జయరామ్‌కు ప్రాణహాని ఉందన్నారు. హత్య కేసు దర్యాప్తును పారదర్శకంగా చేయాలన్నారు. 
 

సంబంధిత వార్తలు

నారా లోకేష్‌ను కలిసిన నటుడు నిఖిల్ సిద్ధార్థ్.. చీరాలలో ర్యాలీ

మాధవీలత స్ట్రాంగ్ ఉమెన్.. ఎలాంటి ప్యాకేజీ తీసుకోలేదు.. రేణు దేశాయ్

బాలక్రిష్ణ 109 వ సినిమా తాజా అప్ డేట్

హీరో అర్జున్ ఆవిషరించిన సహ్య మైథలాజికల్ చిత్ర ఫస్ట్ లుక్

డల్లాస్ లో స్పైసీ టూర్ లో థమన్ ఆ 7వ పాటను రిలీజ్ చేస్తాడా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు పరగడుపున తింటే?

గుండె ధమనుల్లో అడ్డంకులు ఏర్పడకుండా చేసే గింజలు ఇవే

తర్వాతి కథనం
Show comments