Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైతుల ఉసురు తీస్తున్నారు : లఖింపూర్ ఖైరీ ఘటనపై కేటీఆర్ ట్వీట్

Webdunia
మంగళవారం, 5 అక్టోబరు 2021 (16:29 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లఖింపూర్ ఖేరి ఘటనపై తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ ఘటనను అనాగరిక చర్యగా అభివర్ణించిన ఆయన... రైతుల ఉసురు తీసిన ఆ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ట్వీట్ చేశారు.
 
కేంద్రం తెచ్చిన వివాదస్పద సాగు చట్టాలపై నిరసన తెలుపుతున్న రైతులపై నిర్దాక్షిణ్యంగా కారు తోలి హత్య చేయడం తనను కలచివేసిందని పేర్కొన్నారు. 
 
లఖింపూర్ ఘటనకు బాధ్యులైన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనలో మరణించిన బాధిత కుంటుంబాలకు త్వరగా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్లు కేటీఆర్ అన్నారు.
 
కాగా, లఖీంపూర్ ఖేరీలో దేశం మొత్తాన్ని దిగ్భాంతి పరిచిన విషయం తెల్సిందే. ఈ హింసాత్మక ఘటనలకు నిరసనగా యూపీ నుంచి ఢిల్లీ వరకూ నిరసనలు చెలరేగాయి. రైతు సంఘాల నేతలు, ప్రతిపక్షాలు ఈ ఘటనపై తీవ్రంగా స్పందించాయి. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

Kavya Kalyan Ram: గ్లామ‌ర‌స్ చిత్రాలలో నటించేందుకు సిద్ధమైన కావ్య క‌ళ్యాణ్ రామ్‌

కంటెంట్ ఈజ్ కింగ్ అని వైల్డ్ బ్రీత్ సినిమా ప్రూవ్ చేస్తుంది - శివాజీ రాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తర్వాతి కథనం
Show comments