Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోల్‌కతాలో కూలిన వంతెన.. బస్సులు, కార్లు చిక్కుకుపోయాయి

పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని పురాతన బ్రిడ్జ్ కుప్పకూలిపోయింది. ఈ వంతెన కింద బస్సులు, కార్లు చిక్కుకుపోయాయి. దక్షిణ కోల్‌కతా, అలీపూర్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మెజర్‌హట్ అని పిలువబడే ఈ బ్రిడ్జి నగరం

Webdunia
మంగళవారం, 4 సెప్టెంబరు 2018 (18:00 IST)
పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని పురాతన బ్రిడ్జ్ కుప్పకూలిపోయింది. ఈ వంతెన కింద బస్సులు, కార్లు చిక్కుకుపోయాయి. దక్షిణ కోల్‌కతా, అలీపూర్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మెజర్‌హట్ అని పిలువబడే ఈ బ్రిడ్జి నగరంలోని పురాతన వంతెనల్లో ఒకటి. ఈ వంతెన కింద రైల్వే ట్రాక్. పైన వాహనాలు వెళ్లేందుకు వీలుంటుంది. 
 
ఈ బ్రిడ్జి పురాతన కాలం నాటిది కావడంతో ఒక్క సారిగా కుప్పకూలింది. 2016 మార్చిలో సెంట్రల్ కోల్‌కతాలోని బుర్రబజార్‌లో కూడ బ్రిడ్జి కుప్పకూలింది. ఈ ఘటనలో సుమారు 26 మంది ప్రాణాలు కోల్పోయారు. రోజుల తరబడి సహాయక చర్యలు చేసి శిథిలాల కింద ఉన్న వారిని బయటకు తీశారు. ఈ ఘటనలో సుమారు 90 మందికి పైగా గాయపడ్డారు. 
 
తాజాగా మంగళవారం చోటుచేసుకున్న కోల్‌కతా వంతెన కూలిన ప్రమాదంలో ఏడుగురు గాయాలపాలైయ్యారు. తొమ్మిది మందిని ఇప్పటికే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు కోల్‌కతా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ వెల్లడించారు. ముమ్మరంగా సహాయక చర్యలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments