Webdunia - Bharat's app for daily news and videos

Install App

దైవదర్శనానికి వచ్చిన కేరళ మహిళ గ్యాంగ్ రేప్.. సీఎంకు భర్త వినతి

Webdunia
మంగళవారం, 13 జులై 2021 (09:02 IST)
తమిళనాడు రాష్ట్రంలో దారుణం జరిగింది. ప్రసిద్ధ పుణ్యస్థలం పళని మురుగన్ ఆలయానికి దైవదర్శనం కోసం వచ్చిన కేరళ మహిళపై గుర్తు తెలియని వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ అత్యాచార ఘటనపై బాధితురాలి భర్త ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ దృష్టికి తీసుకెళ్లారు. 
 
ఇటీవల కేరళకు చెందిన ఓ జంట పళని ఆలయానికి దైవదర్శనం కోసం వచ్చింది. ఆ యువ జంటపై కొంతమంది దాడి చేశారు. గదిలో ఉన్న భర్తను కొట్టి యువతీపై పలుమార్లు గ్యాంగ్ రేప్‌కి పాల్పడ్డారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆమె భర్త వాపోతున్నాడు. 
 
20 రోజులుగా న్యాయం కోసం పోరాడుతున్నాడు. ఎవరూ సహకరించకపోవడంతో సీఎం స్టాలిన్‌ను కలిసి తనకు జరిగిన అన్యాయాన్ని తెలియజేశాడు. స్పందించిన సీఎం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు అతడి కేసును పట్టించుకోని పోలీసులపై విచారణకు ఆదేశించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Story: అల్లు అర్జున్, ప్రభాస్ కు మధ్య దీపిక పదుకొనె ఎంపిక చిచ్చు రగిలిస్తుందా?

Deepika Padukone: అల్లు అర్జున్, అట్లీ చిత్రంలో బాలీవుడ్ దీపికా పదుకొనె

Pawan : ఎ.ఎం.రత్నం కు అన్నీ అడ్డంకులేనా? హరిహర వీరమల్లు ఆలస్యానికి కారణమదేనా?

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం