Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేరళ జ్వరం జ్వరం.. 3678 మందికి డెంగ్యూ!

Webdunia
సోమవారం, 19 జూన్ 2023 (22:15 IST)
కేరళలో నైరుతి రుతుపవనాలు వారం ఆలస్యంగా 8వ తేదీన ప్రారంభమయ్యాయి. వర్షాకాలం ప్రారంభం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా జ్వరాల తాకిడి కూడా పెరుగుతోంది. దీంతో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ జ్వరాల నివారణకు చర్యలు ముమ్మరం చేసింది. 
 
అలాగే రాష్ట్రవ్యాప్తంగా జ్వరాల బారిన పడిన వారి సంఖ్య వివరాలను సేకరించారు. ఇందులో రాష్ట్రవ్యాప్తంగా ఒక లక్షా 43 వేల 377 మంది జ్వరాల బారిన పడినట్లు గుర్తించారు. వీరంతా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 
 
చాలామందికి డెంగ్యూ జ్వరం కూడా ఉన్నట్లు గుర్తించారు. అనంతరం వారి రక్త నమూనాలను సేకరించి పరీక్షలకు పంపారు. వీరిలో 3678 మందికి డెంగ్యూ సోకినట్లు గుర్తించారు. వారికి ఇంటెన్సివ్‌ ట్రీట్‌మెంట్‌ అందించేందుకు రాష్ట్ర ఆరోగ్యశాఖ ఏర్పాట్లు చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments