Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేరళ జ్వరం జ్వరం.. 3678 మందికి డెంగ్యూ!

Webdunia
సోమవారం, 19 జూన్ 2023 (22:15 IST)
కేరళలో నైరుతి రుతుపవనాలు వారం ఆలస్యంగా 8వ తేదీన ప్రారంభమయ్యాయి. వర్షాకాలం ప్రారంభం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా జ్వరాల తాకిడి కూడా పెరుగుతోంది. దీంతో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ జ్వరాల నివారణకు చర్యలు ముమ్మరం చేసింది. 
 
అలాగే రాష్ట్రవ్యాప్తంగా జ్వరాల బారిన పడిన వారి సంఖ్య వివరాలను సేకరించారు. ఇందులో రాష్ట్రవ్యాప్తంగా ఒక లక్షా 43 వేల 377 మంది జ్వరాల బారిన పడినట్లు గుర్తించారు. వీరంతా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 
 
చాలామందికి డెంగ్యూ జ్వరం కూడా ఉన్నట్లు గుర్తించారు. అనంతరం వారి రక్త నమూనాలను సేకరించి పరీక్షలకు పంపారు. వీరిలో 3678 మందికి డెంగ్యూ సోకినట్లు గుర్తించారు. వారికి ఇంటెన్సివ్‌ ట్రీట్‌మెంట్‌ అందించేందుకు రాష్ట్ర ఆరోగ్యశాఖ ఏర్పాట్లు చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments