Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాహుబలి సమోసా తింటే రూ.71వేల రివార్డు

Webdunia
సోమవారం, 19 జూన్ 2023 (21:53 IST)
Bahubali samosa
బాహుబలి సమోసా తింటే రూ.71,000 రివార్డు ప్రకటించగా.. ఇప్పటివరకు ఆ సమోసా ఎవరూ తినలేకపోయారనే వార్తలు వినిపిస్తున్నాయి.
 
గుజరాత్‌లోని సూరత్‌లోని ఒక హోటల్‌లో ఒక ప్రకటన కోసం 12 కిలోల బాహుబలి సమోసాను ప్రదర్శించారు. 30 నిమిషాల్లో ఈ సమోసా తిన్న వ్యక్తికి రూ.71 వేలు ప్రైజ్ మనీ ఇవ్వనున్నట్లు రెస్టారెంట్ ప్రకటించింది.
 
ఈ పోటీలో ఇప్పటి వరకు ఎవరూ గెలవలేదని, ఒక్కరు మాత్రమే 25 నిమిషాల్లో తొమ్మిది కిలోల వరకు తిని, అంతకు మించి తినలేక పోటీ నుంచి తప్పుకున్నారని వార్తలు వస్తున్నాయి. 
 
కస్టమర్లను ఆకర్షించేందుకు, ప్రకటనల కోసం రెస్టారెంట్ యాజమాన్యం ఈ వ్యూహాన్ని ఉపయోగిస్తుండగా చాలామంది ఈ సమోసా తినేందుకు ముందుకు రావడం గమనార్హం. అయితే ఇప్పటి వరకు ఎవరూ గెలవలేదు కాబట్టి ఇక నుంచి ఎవరైనా గెలుస్తారో లేదో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

సుమతీ శతకం నుంచి హీరోయిన్ సాయిలీ చౌదరి ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments