Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్కకు నైట్ డ్యూటీ.. మరదలిని పిలిపించిన బావ.. చివరికి శవమై..?

Kerala
Webdunia
శనివారం, 24 జులై 2021 (15:16 IST)
తన బావ పిలవడంతో అతని ఇంటికి వెళ్లిన ఓ యువతి తెల్లారేసరికి శవమై కనిపించింది. ఈ ఘటన కేరళలోని చెర్తాలా కడక్కరపల్లిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. హరికృష్ణ(25) ప్రస్తుతం వందనమ్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో తాత్కాలిక నర్సుగా పనిచేస్తోంది. ఆమె అక్క కూడా ఎర్నాకుళంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తుంది. 
 
అయితే శుక్రవారం హరికృష్ణ అక్కకు నైటీ డ్యూటీ ఉండడంతో వెళ్లింది. దాంతో ఆమె భర్త రతీష్.. హరికృష్ణ ఇంటికి వచ్చాడు. తమ పిల్లలను చూసుకోవడానికి తనతో పాటు ఇంటికి రావాల్సిందిగా హరికృష్ణను కోరాడు. ఈ క్రమంలోనే హరికృష్ణ అతనితో కలిసి ఇంటికి వెళ్లింది. 
 
అయితే ఉదయం హరికృష్ణ కనిపించడం లేదనే ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేయగా రతీష్ ఇంట్లో ఆమె మృతదేహం లభించింది. మృతదేహానికి ఫోరెన్సిక్ పరీక్ష నిర్వహించారు. ప్రస్తుతం హరికృష్ణ అక్క, ఆమె భర్త పరారీలో ఉన్నారు. వారి ఫోన్‌లు కూడా స్విచ్చాఫ్‌లో ఉన్నాయి. దాంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments