Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా ఇన్ఫెక్షన్‌.. మహిళపై ఓ వ్యక్తి అసభ్య ప్రవర్తన..

Webdunia
శనివారం, 15 మే 2021 (18:00 IST)
కరోనా తీవ్ర ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న మహిళపై ఓ వ్యక్తి అసభ్యంగా వ్యవహరించిన ఘటన కేరళలోని మలప్పురం జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసింది.

woman
ఎంఆర్ఐ సెంటర్‌కు రోగిని తరలిస్తుండగా బాధితురాలిపై అంబులెన్స్ అటెండెంట్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఏప్రిల్ 27న ఈ ఘటన జరగ్గా మహిళ ఆరోగ్యం మెరుగుపడిన అనంతరం గురువారం (మే 13) వైద్యులకు ఈ విషయం వెల్లడించారు.
 
వైద్యులు పోలీసులకు సమాచారం అందించడంతో నిందితుడు ప్రశాంత్ (33)ను అరెస్ట్ చేశారు. పెరింతలమన పట్టణంలో బాధిత మహిళ ఇటీవల ప్రైవేట్ దవాఖానలో కరోనా చికిత్స నిమిత్తం చేరారు. ఆమె పరిస్థితి విషమం కావడంతో ఏప్రిల్ 27న అంబులెన్స్‌లో ఎంఆర్ఐ స్కానింగ్ కోసం ల్యాబ్‌కు తరలించారు.
 
ఈ క్రమంలో అంబులెన్స్ వాహనంలో అటెండెంట్ ప్రశాంత్ ఆమె పట్ల అసభ్యంగా వ్యవహరించాడు. ఆరోగ్యం విషమంగా ఉండటంతో ఈ విషయం ఆమె వెల్లడించలేదు. ప్రశాంత్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం