Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్యాస్ సిలిండర్ బుక్ చేసే వారికి అద్భుత ఆఫర్, ఆ పనిచేస్తే డబ్బులు రీఫండ్

Webdunia
శనివారం, 15 మే 2021 (17:35 IST)
అసలే కరోనా కాలం.. ఆపై గ్యాస్ సిలిండర్ ధరలు సామాన్యుల పాలిట గుదిబండలా మారుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో 14 కేజీల వంట గ్యాస్ ధర 890 రూపాయలుగా ఉంది. ఇలాంటి తరుణంలో పెటిఎం సంస్థ గుడ్ న్యూస్ అందించింది.
 
గ్యాస్ బుకింగ్ పైన భారీ క్యాష్ బ్యాక్ ప్రకటించింది. గ్యాస్ సిలిండర్లపై 800 రూపాయల వరకు క్యాష్ బ్యాక్ ఇవ్వనున్నట్లు పేటిఎం సంస్ధ తెలిపింది. అయితే ఈ ఆఫర్ ఈ నెల 31వ తేదీ వరకు మాత్రమేనట. అంతేకాదు మొదటిసారి పెటిఎం ద్వారా గ్యాస్ బుకింగ్ చేసుకున్న వారికి మాత్రమే ఇది వర్తిస్తుందట. 
 
దీని కోసం పేటిఎంలోని రీఛార్జ్ అని క్లిక్ చేసిన తరువాత బుక్ సిలిండర్ అని బుక్ చేయాల్సి ఉంటుంది. ఆ తరువాత గ్యాస్ నెంబర్లు, వివరాలను నమోదు చేయాలట. ఇది ముగిశాక ప్రొసీడ్... పే ఆప్షన్ చేయాలట. ఇలా మొదటిసారి పేటిఎం ద్వారా చేస్తే ఆటోమేటిక్‌గా ఈ ఆఫర్ వర్తిస్తుందట.
 
చివరగా గ్యాస్ బుక్ చేసిన తరువాత స్క్రాచ్ కార్డు వస్తుందట. దీన్ని ఓపెన్ చేసిన తరువాత 10 నుంచి 800 రూపాయల వరకు ఉంటుందట. ఈ స్క్రాచ్ కార్డును ఐదు రోజుల్లోగా ఉపయోగించాల్సి ఉంటుంది. మరెందుకు ఆలస్యం త్వరపడండి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పచ్చని జీవితంలో నిప్పులు పోసిన కేన్సర్: టీవీ నటి దీపిక కాకర్‌కు లివర్ కేన్సర్

రొమాంటిక్ కామెడీ చిత్రంలో జాన్వీ కపూర్ - అందాల ఆరబోత?

Gaddar Awards: సినిమాలు చూడకుండా గద్దర్ అవార్డులు ప్రకటించారా?

ఈ లోకంలో నాలాంటి వారు : ఇళయరాజా

షష్టిపూర్తి కథను నమ్మాను, అందుకే మ్యూజిక్ ఇచ్చాను - ఇళయరాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments