Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్యాస్ సిలిండర్ బుక్ చేసే వారికి అద్భుత ఆఫర్, ఆ పనిచేస్తే డబ్బులు రీఫండ్

Webdunia
శనివారం, 15 మే 2021 (17:35 IST)
అసలే కరోనా కాలం.. ఆపై గ్యాస్ సిలిండర్ ధరలు సామాన్యుల పాలిట గుదిబండలా మారుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో 14 కేజీల వంట గ్యాస్ ధర 890 రూపాయలుగా ఉంది. ఇలాంటి తరుణంలో పెటిఎం సంస్థ గుడ్ న్యూస్ అందించింది.
 
గ్యాస్ బుకింగ్ పైన భారీ క్యాష్ బ్యాక్ ప్రకటించింది. గ్యాస్ సిలిండర్లపై 800 రూపాయల వరకు క్యాష్ బ్యాక్ ఇవ్వనున్నట్లు పేటిఎం సంస్ధ తెలిపింది. అయితే ఈ ఆఫర్ ఈ నెల 31వ తేదీ వరకు మాత్రమేనట. అంతేకాదు మొదటిసారి పెటిఎం ద్వారా గ్యాస్ బుకింగ్ చేసుకున్న వారికి మాత్రమే ఇది వర్తిస్తుందట. 
 
దీని కోసం పేటిఎంలోని రీఛార్జ్ అని క్లిక్ చేసిన తరువాత బుక్ సిలిండర్ అని బుక్ చేయాల్సి ఉంటుంది. ఆ తరువాత గ్యాస్ నెంబర్లు, వివరాలను నమోదు చేయాలట. ఇది ముగిశాక ప్రొసీడ్... పే ఆప్షన్ చేయాలట. ఇలా మొదటిసారి పేటిఎం ద్వారా చేస్తే ఆటోమేటిక్‌గా ఈ ఆఫర్ వర్తిస్తుందట.
 
చివరగా గ్యాస్ బుక్ చేసిన తరువాత స్క్రాచ్ కార్డు వస్తుందట. దీన్ని ఓపెన్ చేసిన తరువాత 10 నుంచి 800 రూపాయల వరకు ఉంటుందట. ఈ స్క్రాచ్ కార్డును ఐదు రోజుల్లోగా ఉపయోగించాల్సి ఉంటుంది. మరెందుకు ఆలస్యం త్వరపడండి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments