Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియురాలితో కలిసి భార్యను చంపేసిన భర్త.. ఎక్కడ?

Webdunia
శనివారం, 27 మార్చి 2021 (09:24 IST)
ఇటీవలి కాలంలో వివాహేతర సంబంధాల హత్యలు విపరీతంగా జరుగుతున్నాయి. పడక సుఖం కోసం ఆశపడే స్త్రీపురుషులు... బంధాలు, అనుబంధాలు విస్మరించి క్షణికావేశంలో హత్యలకు పాల్పడుతున్నారు. ఈ కారణంగా అనేక కుటుంబాలు చిన్నాభిన్నమైపోతున్నాయి. తాజాగా తన ఓ భర్త తన ప్రియురాలితో కలిసి కట్టుకున్న భార్యను చంపేశాడు. ఈ దారుణం కర్నటక రాష్ట్రంలోని యశ్వంతపుర సుద్ధగుంటపాళ్య పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. 
 
సుద్దగుంటపాళ్యలో మహమ్మద్‌ షరిఫా, అప్సర్‌ఖాన్‌ దంపతులు నివాసం ఉంటున్నారు. రెండేళ్లుగా అప్సర్‌ఖాన్‌ తన బంధువు తస్లింభానుతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ విషయమై భార్య పలుసార్లు మందలించింది. దీంతో భార్యను అడ్డు తొలగించాలని అప్సర్‌ఖాన్‌ సుపారి ఇచ్చాడు. 
 
ఈ నెల 19న ఆమెను దుండగులు మారణాయుధాలతో హత్య చేశారు. సుద్ధగుంటపాళ్య పోలీసులు అప్పర్‌ఖాన్‌పై అనుమానంతో అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టగా ప్రియురాలితో కలిసి భార్యను హత్య చేయించినట్లు వెలుగు చూసింది. ఈనెల 19న జరిగిన మహిళ హత్యకేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. 
 
ఈ మేరకు తిలక్‌నగరకు చెందిన అప్సర్‌ఖాన్‌(41), అతడి ప్రియురాలు తస్సింభాను(29), వీరికి సహకరించిన తబ్రేజ్‌పాషా(26), సయ్యద్‌ వసీం(26), వెంకటేశ్‌(19), భరత్‌(18), యుగేంద్ర(19), చేతన్‌(19) ఇబ్రాహిం(19)లను పోలీసులు అరెస్ట్‌ చేశారు. మరో మైనర్‌ బాలుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెడలో మంగళసూత్రం బరువైందమ్మా? భర్తకు తేరుకోని షాకిచ్చిన 'మహానటి'!!

అభిమానులకు జూ.ఎన్టీఆర్ విజ్ఞప్తి.. ఓర్పుగా ఉండాలంటూ ప్రకటన

చిన్న చిత్రాలే పెద్ద సౌండ్ చేస్తున్నాయి.. నిర్మాత రాజ్ కందుకూరి

వెంకట్ పాత్రకు మంచి రెస్పాన్స్ వస్తోంది.. ‘పోతుగడ్డ’ ఫేమ్ ప్రశాంత్ కార్తి

'తండేల్' పక్కన రిలీజ్ చేస్తున్నాం: 'ఒక పథకం ప్రకారం' హీరో సాయి రామ్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

క్యాన్సర్ వ్యాధిని తగ్గించగల 8 ఆహారాలు

పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

మహిళలకు స్టార్ ఫ్రూట్ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments