Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్తతో విభేదాలు.. ప్రియుడికి అలా సమాధానం.. అంతే హత్యకు గురైంది..

Webdunia
గురువారం, 10 జనవరి 2019 (10:59 IST)
భర్తతో విభేదాల కారణంగా అతని దూరంగా వుంది. ఆపై 24 ఏళ్ల వ్యక్తితో ప్రేమలో పడింది. కానీ అనుమాన భూతం ఆమెను బలితీసుకుంది. వివరాల్లోకి వెళితే.. సెల్వి అనే 32 ఏళ్ల మహిళకు దౌలత్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. వీరిద్దరూ ప్రేమలో వుండగా.. దౌలత్‌కు సెల్విపై అనుమానం పెరిగింది. అంతే అనుమానంతో అతడు ప్రియురాలికి హత్య చేసేశాడు. 
 
ఈ ఘటన కర్ణాటకలోకి కృష్ణగిరిలో చోటుచేసుకుంది. సెల్వి, దౌలత్ కృష్ణగిరి.. జక్కప్పన్ నగర్‌లోని ఓ దుకాణంలో పనిచేస్తున్నారు. ఇంతలో ఆమె హత్యకు గురైంది. ఇందుకు కారణం దౌలతేనని పోలీసుల విచారణలో తేలింది. డబ్బులు అడిగిందని.. ఆమె పనిచేసే షాపు వద్దకు వెళ్తే.. అక్కడ మరో వ్యక్తితో నవ్వుతూ కనిపించిన సెల్విని తాను నిలదీశానని.. అందుకు ఆమె వెటకారంగా బదులిచ్చిందని దౌలత్ చెప్పాడు. 
 
తాను ఎవరితో మాట్లాడితే నీకెందుకని అడగడంతో ఆవేశానికి గురైన దౌలత్, అక్కడే వున్న కత్తితో ఆమెను నరికి చంపేశానని నిందితుడే ఒప్పుకున్నాడు. నిందితుడిని పోలీసులు కోర్టు ముందు హాజరు పరచి రిమాండ్‌కు తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments