Webdunia - Bharat's app for daily news and videos

Install App

జమ్మూకాశ్మీర్‌లో భూకంపం.... రిక్టర్ స్కేలుపై 4.6 తీవ్రత

Webdunia
గురువారం, 10 జనవరి 2019 (10:58 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో భూకంపం సంభవించింది. ఇది రిక్టర్ స్కేలుపై 4.6గా నమోదైంది. గురువారం ఉదయం భూమి కంపిస్తుండటాన్ని గమనించిన ప్రజలు ప్రాణభయంతో ఇళ్ళ నుంచి బయటకు పరుగులు తీశారు. 
 
అనేక ప్రాంతాల్లో గృహాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో ఇళ్లు కూలిపోయాయి. అయితే, ఈ భూప్రకంపనల వల్ల ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లలేదు. అయితే, ఆస్తి నష్టం మాత్రం స్వల్పంగా జరిగింది. 
 
ఈ ప్రకంపనల ప్రభావం హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లోనూ కనిపించాయి. జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో భూకంపం సంభవించిన మాట వాస్తవమేనని అధికారులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రముఖ గాయని కల్పన ఆత్మహత్యాయత్నం - నిద్రమాత్రలు మింగి(Video)

ఆమని నటించిన నారి సినిమా కి 1+1 టికెట్ ఆఫర్

Tamannaah break up:తమన్నా భాటియా, విజయ్ వర్మల డేటింగ్ కు పాకప్ ?

Varalakshmi: కొంత ఇస్తే అది మళ్ళీ ఫుల్ సర్కిల్ లా వెనక్కి వస్తుంది: వరలక్ష్మీ, నికోలయ్‌ సచ్‌దేవ్‌

Tuk Tuk: సూపర్‌ నేచురల్‌, మ్యాజికల్‌ పవర్‌ ఎలిమెంట్స్‌ సినిమా టుక్‌ టుక్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్త మూల కణ దానంపై అవగాహన కల్పించేందుకు చేతులు కలిపిన DKMS ఇండియా- IIT హైదరాబాద్

గింజలను ఎందుకు నానబెట్టి తినాలి?

ఎండుద్రాక్షను నీటిలో నానబెట్టి తింటే...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

తర్వాతి కథనం
Show comments