Webdunia - Bharat's app for daily news and videos

Install App

Omicron rules: కర్ణాటకలో వ్యాక్సిన్ వేయించుకోకపోతే.. నో ఎంట్రీ?

Webdunia
శనివారం, 4 డిశెంబరు 2021 (09:09 IST)
Omicron
దేశవ్యాప్తంగా ఒమైక్రాన్ టెన్షన్ మొదలైంది. బెంగళూరులో రెండు కేసులు.. హైదరాబాద్ వచ్చిన మహిళకు పాజిటివ్ వున్నట్లు తేలింది. దీంతో కర్ణాటక సర్కారు కోవిడ్‌కు సంబంధించిన ఆంక్షలు జారీ చేసింది. ఇందులో కరోనా వ్యాక్సినేషన్ వేసుకోని వారు బహిరంగ ప్రదేశాల్లో తిరిగేందుకు వీలు లేదని స్పష్టం చేసింది. పార్కులు, షాపింగ్ మాల్స్, థియేటర్లు వంటి ప్రదేశాల్లో కరోనా వ్యాక్సినేషన్ వేయించుకోని వారు తిరిగేందుకు వీల్లేదని వెల్లడించింది. 
 
కొత్త ఉత్తర్వులు వచ్చే ఏడాది జనవరి 22 వరకు వుంటుందని కర్ణాటక సర్కారు తెలిపింది. అలాగే పాఠశాలల్లో ఎలాంటి సమావేశాలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలను నిషేధించింది. ముఖ్యమైన సమావేశాలు, వివాహాలకు పాల్గొనే వారి సంఖ్యను 500 మందికి మాత్రమే పరిమితం చేయాలి. అన్ని విద్యా సంస్థలలో అన్ని సాంస్కృతిక కార్యక్రమాలు, ఫంక్షన్‌లు జనవరి 15, 2022 వరకు వాయిదా వేయబడతాయి.
 
పాఠశాలలు లేదా కళాశాలలకు వెళ్లే 8 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల తల్లిదండ్రులు తప్పనిసరిగా రెండు డోసుల కోవిడ్-19 వ్యాక్సిన్‌ను తప్పనిసరిగా వేయించాలి. షాపింగ్ మాల్స్, సినిమా హాళ్లు మరియు థియేటర్లలోకి కోవిడ్-19 వ్యాక్సిన్ రెండు డోస్‌లు వేసుకున్న వ్యక్తులకు మాత్రమే ప్రవేశం అనుమతించబడుతుంది. మాస్కులు ధరించని పక్షంలో రూ.250 ఇతర ప్రాంతాల్లో రూ.l00 జరిమానా విధించడం జరుగుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments