Webdunia - Bharat's app for daily news and videos

Install App

Omicron rules: కర్ణాటకలో వ్యాక్సిన్ వేయించుకోకపోతే.. నో ఎంట్రీ?

Webdunia
శనివారం, 4 డిశెంబరు 2021 (09:09 IST)
Omicron
దేశవ్యాప్తంగా ఒమైక్రాన్ టెన్షన్ మొదలైంది. బెంగళూరులో రెండు కేసులు.. హైదరాబాద్ వచ్చిన మహిళకు పాజిటివ్ వున్నట్లు తేలింది. దీంతో కర్ణాటక సర్కారు కోవిడ్‌కు సంబంధించిన ఆంక్షలు జారీ చేసింది. ఇందులో కరోనా వ్యాక్సినేషన్ వేసుకోని వారు బహిరంగ ప్రదేశాల్లో తిరిగేందుకు వీలు లేదని స్పష్టం చేసింది. పార్కులు, షాపింగ్ మాల్స్, థియేటర్లు వంటి ప్రదేశాల్లో కరోనా వ్యాక్సినేషన్ వేయించుకోని వారు తిరిగేందుకు వీల్లేదని వెల్లడించింది. 
 
కొత్త ఉత్తర్వులు వచ్చే ఏడాది జనవరి 22 వరకు వుంటుందని కర్ణాటక సర్కారు తెలిపింది. అలాగే పాఠశాలల్లో ఎలాంటి సమావేశాలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలను నిషేధించింది. ముఖ్యమైన సమావేశాలు, వివాహాలకు పాల్గొనే వారి సంఖ్యను 500 మందికి మాత్రమే పరిమితం చేయాలి. అన్ని విద్యా సంస్థలలో అన్ని సాంస్కృతిక కార్యక్రమాలు, ఫంక్షన్‌లు జనవరి 15, 2022 వరకు వాయిదా వేయబడతాయి.
 
పాఠశాలలు లేదా కళాశాలలకు వెళ్లే 8 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల తల్లిదండ్రులు తప్పనిసరిగా రెండు డోసుల కోవిడ్-19 వ్యాక్సిన్‌ను తప్పనిసరిగా వేయించాలి. షాపింగ్ మాల్స్, సినిమా హాళ్లు మరియు థియేటర్లలోకి కోవిడ్-19 వ్యాక్సిన్ రెండు డోస్‌లు వేసుకున్న వ్యక్తులకు మాత్రమే ప్రవేశం అనుమతించబడుతుంది. మాస్కులు ధరించని పక్షంలో రూ.250 ఇతర ప్రాంతాల్లో రూ.l00 జరిమానా విధించడం జరుగుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

పెళ్లంటూ చేసుకుంటే విడాకులు తీసుకోకూడదు.. జీవితాంతం వుండాలి: త్రిష

సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ గ్లింప్స్ రిలీజ్

Samantha: శుభం చిత్ర బృందంతో శ్రీవారిని దర్శించుకున్న హీరోయిన్ సమంత (video)

మలయాళ సినిమా జింఖానా ట్రైలర్‌ కు అనిల్ రావిపూడి ప్రమోషన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments