Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆవు పేడను దొంగిలించిన ప్రభుత్వ ఉద్యోగి అరెస్ట్

Webdunia
బుధవారం, 6 ఫిబ్రవరి 2019 (14:31 IST)
సాధారణంగా ఆవు పేడను వ్యవసాయానికి, ఆయుర్వేదంలో విరివిగా ఉపయోగిస్తుంటారు. ఇప్పటికీ ఆవు పేడకు ఇప్పటికీ డిమాండ్ ఉంది. అయితే ఓ ప్రభుత్వ ఉద్యోగి ఆవు పేడను దొంగిలించాడు. వివరాల్లోకెళితే, కర్ణాటక బీరూర్ జిల్లాలో పశు సంరక్షణ విభాగానికి చెందిన ఆవు పేడ చోరీకి గురైంది. దాదాపు రూ.1.25 లక్షలు విలువ చేసే ఆవు పేడ చోరీకి గురైనట్టు బీరూర్ పోలీసులకు ఫిర్యాదు అందింది. 
 
పశు సంరక్షణ విభాగం డైరెక్టర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అమృత్ మహల్ కవల్ స్టాక్‌లో నిల్వ ఉంచిన 35 నుంచి 40 ట్రాక్టర్ల ఆవు పేడను పశు సంరక్షణ విభాగంలో పని చేస్తున్న సూపర్‌వైజర్ దొంగిలించినట్లు పోలీసుల విచారణలో బయటపడింది. ఆవు పేడ విలువ దాదాపు రూ.1.25 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. ఆవు పేడను స్వాధీనం చేసుకున్న పోలీసులు సూపర్‌వైజర్‌ని అదుపులోకి తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments