Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెంగళూరులో ఘోర అగ్ని ప్రమాదం: ఇద్దరు సజీవ దహనం

Webdunia
మంగళవారం, 21 సెప్టెంబరు 2021 (21:41 IST)
కర్ణాటక రాజధాని బెంగళూరులో మంగళవారం ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. దేవిచిక్కనహల్లిలోని ఓ అపార్ట్‌మెంట్‌లో సిలిండర్‌ పేలడంతో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఓ మహిళ సహా ఇద్దరు మంటల్లో సజీవదహనమయ్యారు. మరికొంత మందికి గాయాలయ్యాయి. గ్యాస్‌ సిలిండర్ పేలడంతో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగడంతో అపార్‌మెంట్‌ను పొగ కమ్మేసింది.
 
సమాచారం అందుకున్న అగ్నిమాపకశాఖ సిబ్బంది మూడు ఫైర్‌టెండర్లను సంఘటనా స్థలానికి తరలించి.. మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు శ్రమిస్తున్నారు. అపార్ట్‌మెంట్‌లో చిక్కుకుపోయిన చాలా మందిని సిబ్బంది రక్షించారు. అపార్ట్‌మెంట్‌ అంతా పొగ వ్యాపించడంతో అందులో ఉన్న జనం శ్వాస తీసుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

'కాంటా లగా' ఫేమ్ షఫాలీ జరివాలా హఠాన్మరణం

రెండోసారి తల్లి అయిన గోవా బ్యూటీ...

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments