అయ్యప్ప యాత్రకు శునకం : స్వాముల వెంట 480 కి.మీ. నడక

Webdunia
మంగళవారం, 19 నవంబరు 2019 (10:46 IST)
ఆ శునకాకి భక్తి ఎక్కువైనట్టుంది. దీంతో అయ్యప్ప స్వాములు శబరిమల క్షేత్రానికి కాలినడకన బయలుదేరగా వారితో పాటు.. ఆ శునకం కూడా బయలుదేరింది. అలా ఏకంగా 480 కిలోమీటర్ల నడకసాగిచి, ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యానికిగురిచేసింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి నుంచి 13 మందితో కూడిన అయ్యప్ప భక్తుల బృందం గత అక్టోబరు నెల 31వ తేదీన శబరిమల పుణ్యక్షేత్రానికి కాలినడకన బయలుదేరారు. వారు బయలుదేరిన ప్రాంతం నుంచే ఓ శునకం వారిని అనుసరించసాగింది. 
 
తొలుత వారు దాన్ని గమనించలేదు. ఆ తర్వాత దాన్ని గుర్తించిన అయ్యప్పలు.. అప్పటి నుంచి తమ భోజనంలో దానికి కూడా కొంత పెడుతూ వచ్చారు. శునకానికి ఒక కాలికి గాయం అయినప్పటికీ అది ఇప్పటివరకు అయ్యప్ప భక్తులతో కలిసి 480 కి.మీ.కుపైగా నడకసాగించింది. ఈ శునకానికి అయ్యప్పస్వామిపై ఉన్న భక్తిని చూసి ఏకంగా అయ్యప్ప స్వాములో విస్తుపోతున్నారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బైకర్ నుంచి శర్వా, మాళవిక నాయర్.. ప్రెట్టీ బేబీ సాంగ్ రిలీజ్

Love OTP Review: ట్రెండ్ కు తగ్గ ప్రేమ కథాంశంగా లవ్‌ ఓటిపి.. రివ్యూ

Tandavam song: ఓం నమహ్ శివాయ.. అఖండ తాండవం సాంగ్ రిలీజ్

సత్య, రితేష్ రానా.. జెట్లీ హ్యూమరస్ టైటిల్ పోస్టర్ రిలీజ్

మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ విడుదల చేస్తున్న ఇట్లు మీ ఎదవ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments