Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంగ్రెస్ పార్టీకి షాక్ - టాటా చెప్పిన కపిల్ సిబల్

Webdunia
బుధవారం, 25 మే 2022 (15:41 IST)
కాంగ్రెస్ పార్టీకి మరో గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, న్యాయకోవిదుడు కపిల్ సిబల్ పార్టీకి గుడ్‌బై చెప్పారు. అదేసమయంలో ఆయన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి సమాజ్‌‍వాదీ పార్టీ తరపున రాజ్యసభకు నామినేట్ కానున్నారు.  
 
ఇదిలావుంటే, తాను ఈ నెల 16వ తేదీన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్టు ఆయన వెల్లడించారు. అలాగే, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ సమక్షంలో ఎస్పీలో బుధవారం చేరారు. ఆ తర్వాత ఆయన రాజ్యసభ ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేశారు. 
 
దీనిపై అఖిలేష్ యాదవ్  స్పందిస్తూ, ఎస్పీ తరపున సీనియర్ నేత కపిల్ సిబల్‌ను రాజ్యసభ సభ్యత్వానికి నామినేట్ చేసినట్టు ఆయన చెప్పారు. ఎస్పీ పార్టీ మద్దతుతో ఆయన రాజ్యసభకు వెళ్లనున్నారు. తమ పార్టీ తరపున నామినేట్ చేసే ముగ్గురు అభ్యర్థుల్లో ఒకరు సిబల్ అని మరో ఇద్దరు పేర్లు ప్రకటిస్తామని ఆయన తెలిపారు. 

సంబంధిత వార్తలు

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments