Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆటోలో స్కూలుకు వెళ్లింది.. ఇంటికొచ్చేసరికి లేటయ్యిందని.. అడిగితే..?

Webdunia
సోమవారం, 18 మార్చి 2019 (10:43 IST)
తమిళనాడును పొల్లాచ్చి ఘటన కలకలం రేపిన నేపథ్యంలో.. కన్యాకుమారిలో పదో తరగతి అమ్మాయిలో అత్యాచారానికి పాల్పడిన ఓ దుండగుడు అభ్యంతరకరమైన ఫోటోలు, వీడియోలతో బాధితురాలిని బెదిరించాడు. వివరాల్లోకి వెళితే.. కన్యాకుమారి, తక్కల్, మయిలాడు ప్రాంతానికి చెందిన పదవ తరగతి విద్యార్థి హాల్ టిక్కెట్ తీసుకునేందుకు పాఠశాలకు వెళ్లింది. 
 
ఆటోలో స్కూలుకు వెళ్తున్న ఆ బాలిక ఆలస్యంగా ఇంటికొచ్చింది.  ఆలస్యమెందుకని తల్లిదండ్రులు బాలికను ప్రశ్నించడంతో ఆటో డ్రైవర్ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని, అభ్యంతరకరమైన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేశాడని వాపోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇంకా పరారీలో వున్న ఆటో డ్రైవర్ శరవణన్‌ను అరెస్ట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

స్టోరీ, స్క్రీన్‌ప్లే సరికొత్తగా కౌలాస్ కోట చిత్రం రూపొందుతోంది

హైద‌రాబాద్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల‌కు హీరో కృష్ణసాయి సాయం

థ్రిల్లర్ అయినా కడుపుబ్బా నవ్వించే షోటైం: నవీన్ చంద్ర

Dil Raju: మా రిలేషన్ నెగిటివ్ గా చూడొద్దు, యానిమల్ తో సినిమా చేయబోతున్నా: దిల్ రాజు

మార్గన్ లాంటి చిత్రాలు చేసినా నాలో రొమాంటిక్ హీరో వున్నాడు : విజయ్ ఆంటోని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

Breakfast: స్కూల్స్‌కు వెళ్లే పిల్లలు బ్రేక్ ఫాస్ట్ తీసుకోకపోతే.. ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments