Webdunia - Bharat's app for daily news and videos

Install App

పట్టాలు తప్పిన బెంగుళూరు ఎక్స్‌ప్రెస్.. ఎందుకో తెలుసా?

Webdunia
శుక్రవారం, 12 నవంబరు 2021 (16:03 IST)
బెంగుళూరు ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పింది. కున్నూరు బెంగుళూరుల మధ్య నడిచే ఈ ఎక్స్‌ప్రెస్ రైలు శుక్రవారం వేకువజామున 3.50 గంటల సమయంలో పట్టాలు తప్పింది. కొండచరియలు విరిగిపడటంతో మొత్తం ఐదు బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదం తమిళనాడు రాష్ట్రంలోని ధర్మపురి జిల్లాలో బెంగుళూరు డివిజన్‌ పరిధిలోని తొప్పూర్, శివడి స్టేషన్ల మధ్య జరిగింది. 
 
ఈ ప్రమాదం జరిగిన సమయంలో రైలులో 2,348 మంది ప్రయాణికులు ఉన్నారు. అందరూ సురక్షితంగా బయటపడ్డారని రైల్వేశాఖ ప్రకటించింది. సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు. తమిళనాడులో భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయని అధికారులు తెలిపారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ హిరణ్యకశిపు ప్రోమో రిలీజ్

పాకీజాకు పవన్ అండ... పవర్ స్టార్ కాళ్ళు మొక్కుతానంటూ వాసుకి భావోద్వేగం

పోలీస్ వారి హెచ్చరిక లోని పాటకు పచ్చజెండా ఊపిన ఎర్రక్షరాల పరుచూరి

Pawan: పవన్ కళ్యాణ్ సాయంతో భావోద్వేగానికి లోనయిన నటి వాసుకి (పాకీజా)

Ranbir Kapoor: నమిత్ మల్హోత్రా రామాయణం తాజా అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

తర్వాతి కథనం
Show comments