Webdunia - Bharat's app for daily news and videos

Install App

పట్టాలు తప్పిన బెంగుళూరు ఎక్స్‌ప్రెస్.. ఎందుకో తెలుసా?

Webdunia
శుక్రవారం, 12 నవంబరు 2021 (16:03 IST)
బెంగుళూరు ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పింది. కున్నూరు బెంగుళూరుల మధ్య నడిచే ఈ ఎక్స్‌ప్రెస్ రైలు శుక్రవారం వేకువజామున 3.50 గంటల సమయంలో పట్టాలు తప్పింది. కొండచరియలు విరిగిపడటంతో మొత్తం ఐదు బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదం తమిళనాడు రాష్ట్రంలోని ధర్మపురి జిల్లాలో బెంగుళూరు డివిజన్‌ పరిధిలోని తొప్పూర్, శివడి స్టేషన్ల మధ్య జరిగింది. 
 
ఈ ప్రమాదం జరిగిన సమయంలో రైలులో 2,348 మంది ప్రయాణికులు ఉన్నారు. అందరూ సురక్షితంగా బయటపడ్డారని రైల్వేశాఖ ప్రకటించింది. సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు. తమిళనాడులో భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయని అధికారులు తెలిపారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments