పుల్వామాలో భారీ ఎన్‌కౌంటర్ - ఉగ్రవాది హతం

Webdunia
శనివారం, 12 మార్చి 2022 (11:32 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పుల్వామాలో ఎన్‌కౌంటర్ జరిగింది. ఇందులో ఓ ఉగ్రవాదిని భారత భద్రతా బలగాలు హతం చేశాయి. పుల్వామాలోని బట్‌పోరాలో భద్రతా బలగాలు భారీ ఆపరేషన్ నిర్వహించాయి. ఈ ఆపరేషన్‌లో ఉగ్రవాది ప్రాణాలు కోల్పోయాడు. ఉగ్రవాదులు ఇంకా ఘటనా స్థలంలోనే దాగివున్నారు. దీంతో వారి కోసం భద్రతా బలగాలు సెర్చ్  ఆపరేషన్‌ను కొనసాగిస్తుంది. 
 
ఈ సెర్చ్ ఆపరేషన్ నేపథ్యంలో ఈ ప్రాంతాల్లో జనసంచారం పూర్తిగా నిలిచిపోయింది. సామాన్య పౌరులను బలగాలు సురక్షితంగా ఇతర ప్రాంతాలకు తరలించి, ఉగ్రవాదుల ఏరివేత చర్యలు కొనసాగిస్తున్నారు. కాగా, ఈ సెర్చ్ ఆపరేషన్‌ను ఆర్మీ, సీఆర్పీఎఫ్ సంయుక్త బృందం చేపట్టింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Charan : పెద్ది షూటింగ్ కోసం శ్రీలంకకు బయలుదేరిన రామ్ చరణ్

Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఆహ్వానించిన నారా రోహిత్

Heba Patel: పోస్ట్ ప్రొడక్షన్ ల్లో అనిరుధ్, హెబా పటేల్ మారియో

Ratika: రతిక ప్రధాన పాత్రలో ఎక్స్ వై డిఫరెంట్ పోస్టర్‌

Spirit : ప్రభాస్.. స్పిరిట్ నుంచి సౌండ్ స్టోరీ ప్రోమో - రవితేజ, త్రివిక్రమ్ వారసులు ఎంట్రీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

తర్వాతి కథనం