Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైష్ణోదేవి ఆలయానికి వెళుతూ లోయలో పడిన బస్సు...

Webdunia
మంగళవారం, 30 మే 2023 (09:37 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని కత్రాకు వెళుతున్న భక్తుల బస్సు ఒకటి లోయలోపడిపోయింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది దుర్మరణం పాలయ్యారు. ఈ బస్సు అమృతసర్ నుంచి కత్రాకు వెళుతుండగా ప్రమాదం జరిగింది. వంతెన పైనుంచి జారి లోయలో బోల్తాపడింది. దీంతో ఎనిమిది మంది చనిపోగా మరో 20 మంది వరకు గాయపడ్డారు.
 
ఈ ఘటనలో ఎనిమిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన 20 మందిలో మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సహాయంతో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయని, జమ్మూ సీనియర్ ఎస్పీ చందన్ కోహ్లీ తెలిపారు. క్షతగాత్రులను జమ్మూలోని జీఎంసీ ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మ్యారేజ్ లైఫ్ కావాలి.. రెండో పెళ్లికి సిద్ధం.. కానీ : రేణూ దేశాయ్

Rishab Shetty: రిషబ్ శెట్టి జన్మదినంగా కాంతారా చాప్టర్1 అప్ డేట్

RK Sagar: రైట్ టైం లో రైట్ సినిమా ది 100 : మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబుకు కోర్టు నోటీసులు.. ఎందుకు?

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments