Webdunia - Bharat's app for daily news and videos

Install App

యువకుడిపై యువతులు సామూహిక అత్యాచారం.. అడ్రెస్ అడిగి కారెక్కించుకుని..?

Webdunia
మంగళవారం, 22 నవంబరు 2022 (14:48 IST)
ఆడా మగా తేడా లేకుండా అత్యాచారాలు చోటుచేసుకుంటున్నాయి. పంజాబ్‌లో యువకుడిపై సామూహిక అత్యాచారం చోటుచేసుకుంది. తాజాగా రోడ్డు మీద వెళ్లే యువకుడిని అపహరించి నలుగురు యువతులు అత్యాచారం చేసిన ఘటన షాక్‌కు గురిచేస్తుంది. 
 
వివరాల్లోకి వెళితే.. పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్‌లో నలుగురు అమ్మాయిలు ఓ యువకుడిని అపహరించి అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన జలంధర్ కపూర్తలా ప్రాంతంలో లెదర్ కాంప్లెక్స్ రోడ్డులో చోటుచేసుకుంది.
 
లెదర్ కాంప్లెక్స్ రోడ్డులోని ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న యువకుడు పని ముగించుకుని ఇంటికి వెళ్తున్న క్రమంలో   అతని పక్కగా రోడ్డుపై ఓ కారు ఆగిందని, కారులో ప్రయాణం చేస్తున్న నలుగురు అమ్మాయిలు అతనిని ఓ అడ్రెస్ అడిగారని తెలిపాడు. 
 
అతనిని కారులో ఎక్కించుకుని.. ఆపై ఒకరి తర్వాత ఒకరు తనపై లైంగిక అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసుల విచారణలో తేలింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం