Webdunia - Bharat's app for daily news and videos

Install App

డిసెంబర్ 1 నుంచి వీఐపీ దర్శనంలో మార్పు.. 8 గంటలకే..?

Webdunia
మంగళవారం, 22 నవంబరు 2022 (14:08 IST)
డిసెంబర్ 1 నుంచి వీఐపీ దర్శన సమయాలను మార్చాలని టీటీడీ నిర్ణయించింది. వీఐపీ బ్రేక్ దర్శనాల వల్ల తరచూ సామాన్య భక్తుల దర్శనానికి ఆటంకం కలుగుతోంది. ప్రస్తుతానికి వీఐపీ బ్రేక్ దర్శనాలను సోమవారం ఉదయం 5 గంటల నుంచి 5.45 వరకూ నిర్వహిస్తున్నారు. 
 
డిసెంబర్ 1 నుంచి వీఐపీ దర్శన సమయాలను మార్చాలని తిరుమల నిర్ణయించింది. నెలపాటు ఉదయం 8 గంటలకే బ్రేక్ దర్శనాలను ప్రారంభిస్తుంది. 
 
మంగళ, బుధ, గురువారాల్లో ఉదయం 6.30 నుంచి 7వరకూ నిర్వహిస్తున్నారు. తాజా మార్పుతో.. నెలపాటూ.. అన్ని రోజులూ ఉదయం 8 గంటలకే నిర్వహించడం వల్ల.. సామాన్య భక్తులు.. ముందుగానే స్వామి వారిని దర్శించుకునే వీలు కలుగుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినీ కార్మికులకు వేతనాలు పెంపు.. సీఎం రేవంత్‌కు చిరు థ్యాంక్స్

జ‌న సైన్యాధ్య‌క్షుడికి విజ‌యోస్తు - జనసైన్యాన్ని ఓ రాజువై నడిపించు : చిరంజీవి

#chiranjeevi birthday : 'విశ్వంభరు'నికి జనసేనాని పుట్టిన రోజు శుభాకాంక్షలు

Mokshagna: 30వ ఏట మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ.. ఫీల్ గుడ్ లవ్ స్టోరీ రెడీ

విజయ్ ఆంటోనీ భద్రకాళి నుంచి లవ్ సాంగ్ మారెనా రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments