Webdunia - Bharat's app for daily news and videos

Install App

జమ్ము-కాశ్మీర్‌లో మిలిటెంట్ల దాడి.. ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్ల మృతి

Webdunia
శుక్రవారం, 26 మార్చి 2021 (06:58 IST)
Sri Nagar
జమ్ము-కాశ్మీర్‌లో మిలిటెంట్ల దాడిలో సీఆర్పీఎఫ్‌ ఎస్సై, కానిస్టేబుల్‌ మరణించారు. ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. శ్రీనగర్‌ శివార్లలో లావాపొర ప్రాంతంలో సీఆర్పీఎఫ్‌ సిబ్బందిపై మిలిటెంట్లు గురువారం కాల్పులు జరిపారు. ఎస్సై మంగా రాందేవ్‌ను సమీపంలోని ప్రైవేటు దవాఖానకు తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్‌ అశోక్‌ కుమార్‌. 
 
మిలిటరీ దవాఖానలో చికిత్స పొందుతూ మృతిచెందారు. గాయపడిన కానిస్టేబుళ్లు నజీం అలీ, జగన్నాథ్‌కు చికిత్స అందిస్తున్నారు. హత్యకు గురైన సిఆర్‌పిఎఫ్ సిబ్బందిని 54 ఏళ్ల సబ్ ఇన్‌స్పెక్టర్ మాంగా దేబ్ బార్మా, 36 ఏళ్ల కానిస్టేబుల్ అశోక్ కుమార్‌గా సిఆర్‌పిఎఫ్ గుర్తించింది. గాయపడిన సిఆర్‌పిఎఫ్ జవాన్లలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని పేర్కొన్నారు.
 
 శ్రీనగర్ శివారులోని లావేపోరా వద్ద శ్రీనగర్-బారాముల్లా జాతీయ రహదారిపై ఈ దాడి జరిగింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Monalisa: మలయాళ సినిమాలో నటించనున్న కుంభమేళా మోనాలిసా

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం. నటించిన మిత్ర మండలి దీపావళికి రాబోతోంది

రహస్యంగా పెళ్లి చేసుకున్న బాలీవుడ్ నటి!

కర్నాటక సీఎం సిద్ధూతో చెర్రీ సమావేశం.. ఫోటోలు వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments