Webdunia - Bharat's app for daily news and videos

Install App

జమ్ము-కాశ్మీర్‌లో మిలిటెంట్ల దాడి.. ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్ల మృతి

Webdunia
శుక్రవారం, 26 మార్చి 2021 (06:58 IST)
Sri Nagar
జమ్ము-కాశ్మీర్‌లో మిలిటెంట్ల దాడిలో సీఆర్పీఎఫ్‌ ఎస్సై, కానిస్టేబుల్‌ మరణించారు. ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. శ్రీనగర్‌ శివార్లలో లావాపొర ప్రాంతంలో సీఆర్పీఎఫ్‌ సిబ్బందిపై మిలిటెంట్లు గురువారం కాల్పులు జరిపారు. ఎస్సై మంగా రాందేవ్‌ను సమీపంలోని ప్రైవేటు దవాఖానకు తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్‌ అశోక్‌ కుమార్‌. 
 
మిలిటరీ దవాఖానలో చికిత్స పొందుతూ మృతిచెందారు. గాయపడిన కానిస్టేబుళ్లు నజీం అలీ, జగన్నాథ్‌కు చికిత్స అందిస్తున్నారు. హత్యకు గురైన సిఆర్‌పిఎఫ్ సిబ్బందిని 54 ఏళ్ల సబ్ ఇన్‌స్పెక్టర్ మాంగా దేబ్ బార్మా, 36 ఏళ్ల కానిస్టేబుల్ అశోక్ కుమార్‌గా సిఆర్‌పిఎఫ్ గుర్తించింది. గాయపడిన సిఆర్‌పిఎఫ్ జవాన్లలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని పేర్కొన్నారు.
 
 శ్రీనగర్ శివారులోని లావేపోరా వద్ద శ్రీనగర్-బారాముల్లా జాతీయ రహదారిపై ఈ దాడి జరిగింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments