Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధాని ఆదేశాలతోనే ఐటీ దాడులు.. వాపోతున్న సీఎం?

Webdunia
గురువారం, 28 మార్చి 2019 (12:26 IST)
ఎన్నికల వేళ కర్ణాటకలో ఐటీ రైడ్స్ కలకలం రేపాయి. సీఎం కుమారస్వామి సోదరుడు హెచ్‌డి రేవణ్ణ అనుచరుల ఇళ్లల్లో సోదాలు జరుగుతున్నాయి. జేడీఎస్ ఎమ్మెల్సీ బీఎం ఫరూఖ్, మంత్రి పుత్తరాజు ఇళ్లతోపాటు ముగ్గురు కాంట్రాక్టర్లు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ల ఇళ్లు, ఆఫీసుల్లోనూ తనిఖీలు చేస్తున్నారు. మొత్తం 12 ప్రాంతాల్లో ఐటీ దాడులు జరుగుతున్నట్టు తెలుస్తోంది. 
 
ఈ విషయంపై స్పందించిన సీఎం కుమారస్వామి..జేడీఎస్‌, కాంగ్రెస్‌ పార్టీకి చెందిన రాజకీయ నాయకుల ఇళ్లపై ఐటీ దాడులు చేయించి ప్రధాన మంత్రి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, లోక్‌సభ ఎన్నికల సమయంలో మమ్మల్ని బెదిరించడానికి ఇలాంటి ప్రతీకార చర్యలకు పాల్పడుతున్నారు. ఐటీ దాడుల ద్వారా ఆయన నిజమైన సర్జికల్‌ స్ట్రైక్స్‌కు తెరతీసారు. ప్రధానికి ఐటీ ఆఫీసర్ బాలకృష్ణ సహకరిస్తున్నారని ట్విటర్‌ వేదికగా ఆరోపణలు చేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijayashanti: అర్జున్ S/O వైజయంతి తర్వాత విజయశాంతి సినిమాలు చేయదా?

Anasuya Bharadwaj: అరి చిత్రానికి కష్టాలు- రిలీజ్‌ ను ఆపుతుంది ఎవరు?

Tamannaah : ముంబైలో తమన్నా భాటియా ఓదెల 2 ట్రైలర్ లాంచ్ కాబోతోంది

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments