Webdunia - Bharat's app for daily news and videos

Install App

జమ్మూ-కాశ్మీర్‌లో ఆ వీడియో వైరల్.. ఇంటర్నెట్ సేవలు రద్దు..

Webdunia
శనివారం, 16 ఫిబ్రవరి 2019 (11:49 IST)
జమ్మూ-కాశ్మీర్‌లో జైష్-ఇ-ముహ్మద్ అనే ఉగ్రవాద సంస్థ జరిపిన ఆత్మాహుతి దాడిలో సీఆర్పీఎఫ్ వీరులు 40 మంది హతమయ్యారు. ఈ నేపథ్యంలో జైష్-ఇ-ముహమ్మద్ అనే ఉగ్రవాద సంస్థ ఓ వీడియోను విడుదల చేసింది. ఇందులో దాడికి పాల్పడిన వ్యక్తి మాట్లాడాడు. 
 
ఈ వీడియో జమ్మూ-కాశ్మీర్ ప్రాంతంలో వైరల్ అవుతోంది. ఫలితంగా కాశ్మీర్‌లో ఇంటర్నెట్ సేవలను రద్దు చేశారు. ఇంకా శ్రీనగర్ వంటి ప్రాంతంలో ఇంటర్నెట్ వేగం, 2జీకి తగ్గించారు. భద్రత దృష్ట్యా ఇంటర్నెట్ వేగాన్ని తగ్గించినట్లు అధికారులు తెలిపారు.
 
అలాగే ఉగ్రవాదుల దాడికి ప్రతీకారం తప్పదని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. ఇప్పటికే సరిహద్దుల్లో భారీగా సైనిక బలగాలను మోహరించినట్లు రాజ్ నాథ్ సింగ్ వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments