Webdunia - Bharat's app for daily news and videos

Install App

జమ్మూ-కాశ్మీర్‌లో ఆ వీడియో వైరల్.. ఇంటర్నెట్ సేవలు రద్దు..

Webdunia
శనివారం, 16 ఫిబ్రవరి 2019 (11:49 IST)
జమ్మూ-కాశ్మీర్‌లో జైష్-ఇ-ముహ్మద్ అనే ఉగ్రవాద సంస్థ జరిపిన ఆత్మాహుతి దాడిలో సీఆర్పీఎఫ్ వీరులు 40 మంది హతమయ్యారు. ఈ నేపథ్యంలో జైష్-ఇ-ముహమ్మద్ అనే ఉగ్రవాద సంస్థ ఓ వీడియోను విడుదల చేసింది. ఇందులో దాడికి పాల్పడిన వ్యక్తి మాట్లాడాడు. 
 
ఈ వీడియో జమ్మూ-కాశ్మీర్ ప్రాంతంలో వైరల్ అవుతోంది. ఫలితంగా కాశ్మీర్‌లో ఇంటర్నెట్ సేవలను రద్దు చేశారు. ఇంకా శ్రీనగర్ వంటి ప్రాంతంలో ఇంటర్నెట్ వేగం, 2జీకి తగ్గించారు. భద్రత దృష్ట్యా ఇంటర్నెట్ వేగాన్ని తగ్గించినట్లు అధికారులు తెలిపారు.
 
అలాగే ఉగ్రవాదుల దాడికి ప్రతీకారం తప్పదని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. ఇప్పటికే సరిహద్దుల్లో భారీగా సైనిక బలగాలను మోహరించినట్లు రాజ్ నాథ్ సింగ్ వెల్లడించారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments