ఉగ్రవాదుల అంతు చూడాల్సిందే... అండగా మేమున్నామన్న అగ్రరాజ్యం అమెరికా

Webdunia
శనివారం, 16 ఫిబ్రవరి 2019 (11:32 IST)
కాశ్మీరు పుల్వామాలో భారత జవాన్లపై జరిగిన ఉగ్రదాడిని అమెరికా ఖండించింది. ఉగ్రవాదులను ఏరివేసేందుకు, భారత్ అనుసరించే ఆత్మరక్షణ పద్ధతులకు తమ మద్దతు పూర్తిగా వుంటుందని వెల్లడించింది. ఈ మేరకు అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్ ఫోనులో భారత భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తో మాట్లాడారు. 
 
ఉగ్రవాద దాడిలో మృతి చెందిన అమర జవానుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఇప్పటికైనా పాకిస్తాన్ తమ భూభాగం నుంచి ఉగ్ర దాడులకు పాల్పడుతున్న ముష్కరులపై కఠిన చర్యలు తీసుకుని వారిపై ఉక్కుపాదం మోపాల్సిన అవసరం వుందని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మిడి రవిని ఎన్‌కౌంటర్ చేయాలి : నిర్మాత సి.కళ్యాణ్

నా సినిమాలు రీచ్ కాలేదు, త్వరలో డైరెక్షన్ చేస్తా : రాజ్ తరుణ్

ట్రెండ్ సెట్టింగ్ సైన్స్ ఫిక్షన్ మూవీగా కిల్లర్ సర్ ప్రైజ్ చేస్తుంది - డైరెక్టర్ పూర్వజ్

Rajamouli Contravarcy: హనుమంతుడిపై వ్యాఖ్యలకు, వారణాసి టైటిల్ పైన రాజమౌళికు చుక్కెదురు

సంతాన ప్రాప్తిరస్తు రెస్పాన్స్ తో హ్యాపీగా ఉన్నాం - మధుర శ్రీధర్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments