Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోదీ సర్కారుపై నిప్పులు చెరిగిన రాహుల్.. చెప్పేవన్నీ అబద్ధాలే!

Webdunia
ఆదివారం, 19 జులై 2020 (16:22 IST)
కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీ సర్కారుపై నిప్పులు చెరిగారు. అధికారంలో వున్న బీజేపీ సర్కారు అసత్యాలను వ్యవస్థీకృతం చేసిందని మండిపడ్డారు.

కరోనా వైరస్ మహమ్మారి, ఆర్థిక వ్యవస్థ, భారత్-చైనా ప్రతిష్టంభనలపై మోదీ సర్కారు అసత్యాలు చెప్తోందని  ట్విట్టర్ వేదికగా ఆరోపించారు. ఈ ట్వీట్‌తోపాటు రాహుల్ గాంధీ ఓ అంతర్జాతీయ పత్రిక ప్రచురించిన వ్యాసాన్ని జత చేశారు.
 
కరోనా వైరస్ సంబంధిత మరణాలు, స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) గణాంకాలపై తప్పుడు సమాచారం ఇస్తోందని రాహుల్ గాందీ ఆరోపించారు. తూర్పు లడఖ్‌లో వాస్తవాధీన రేఖ వెంబడి చైనాతో ప్రతిష్టంభనపై మీడియాను కేంద్ర ప్రభుత్వం బెదిరిస్తోందని తెలిపారు. 
 
కోవిడ్-19 టెస్టులను పరిమితం చేశారని, మరణాలపై తప్పుడు సమాచారం ఇస్తున్నారని రాహుల్ ఆరోపించారు. కొత్త లెక్కింపు విధానంతో జీడీపీపై అవాస్తవాలున్నాయన్నారు. ఈ భ్రమలు త్వరలోనే తొలగుతాయని, భారత దేశం మూల్యం చెల్లించుకుంటుందని హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments