Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోదీ సర్కారుపై నిప్పులు చెరిగిన రాహుల్.. చెప్పేవన్నీ అబద్ధాలే!

Webdunia
ఆదివారం, 19 జులై 2020 (16:22 IST)
కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీ సర్కారుపై నిప్పులు చెరిగారు. అధికారంలో వున్న బీజేపీ సర్కారు అసత్యాలను వ్యవస్థీకృతం చేసిందని మండిపడ్డారు.

కరోనా వైరస్ మహమ్మారి, ఆర్థిక వ్యవస్థ, భారత్-చైనా ప్రతిష్టంభనలపై మోదీ సర్కారు అసత్యాలు చెప్తోందని  ట్విట్టర్ వేదికగా ఆరోపించారు. ఈ ట్వీట్‌తోపాటు రాహుల్ గాంధీ ఓ అంతర్జాతీయ పత్రిక ప్రచురించిన వ్యాసాన్ని జత చేశారు.
 
కరోనా వైరస్ సంబంధిత మరణాలు, స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) గణాంకాలపై తప్పుడు సమాచారం ఇస్తోందని రాహుల్ గాందీ ఆరోపించారు. తూర్పు లడఖ్‌లో వాస్తవాధీన రేఖ వెంబడి చైనాతో ప్రతిష్టంభనపై మీడియాను కేంద్ర ప్రభుత్వం బెదిరిస్తోందని తెలిపారు. 
 
కోవిడ్-19 టెస్టులను పరిమితం చేశారని, మరణాలపై తప్పుడు సమాచారం ఇస్తున్నారని రాహుల్ ఆరోపించారు. కొత్త లెక్కింపు విధానంతో జీడీపీపై అవాస్తవాలున్నాయన్నారు. ఈ భ్రమలు త్వరలోనే తొలగుతాయని, భారత దేశం మూల్యం చెల్లించుకుంటుందని హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments