Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోదీ సర్కారుపై నిప్పులు చెరిగిన రాహుల్.. చెప్పేవన్నీ అబద్ధాలే!

Webdunia
ఆదివారం, 19 జులై 2020 (16:22 IST)
కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీ సర్కారుపై నిప్పులు చెరిగారు. అధికారంలో వున్న బీజేపీ సర్కారు అసత్యాలను వ్యవస్థీకృతం చేసిందని మండిపడ్డారు.

కరోనా వైరస్ మహమ్మారి, ఆర్థిక వ్యవస్థ, భారత్-చైనా ప్రతిష్టంభనలపై మోదీ సర్కారు అసత్యాలు చెప్తోందని  ట్విట్టర్ వేదికగా ఆరోపించారు. ఈ ట్వీట్‌తోపాటు రాహుల్ గాంధీ ఓ అంతర్జాతీయ పత్రిక ప్రచురించిన వ్యాసాన్ని జత చేశారు.
 
కరోనా వైరస్ సంబంధిత మరణాలు, స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) గణాంకాలపై తప్పుడు సమాచారం ఇస్తోందని రాహుల్ గాందీ ఆరోపించారు. తూర్పు లడఖ్‌లో వాస్తవాధీన రేఖ వెంబడి చైనాతో ప్రతిష్టంభనపై మీడియాను కేంద్ర ప్రభుత్వం బెదిరిస్తోందని తెలిపారు. 
 
కోవిడ్-19 టెస్టులను పరిమితం చేశారని, మరణాలపై తప్పుడు సమాచారం ఇస్తున్నారని రాహుల్ ఆరోపించారు. కొత్త లెక్కింపు విధానంతో జీడీపీపై అవాస్తవాలున్నాయన్నారు. ఈ భ్రమలు త్వరలోనే తొలగుతాయని, భారత దేశం మూల్యం చెల్లించుకుంటుందని హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

మహేష్ బాబు, సితార ఘట్టమనేని PMJ జ్యువెల్స్ సెలబ్రేటింగ్ డాటర్స్ లో మెరిశారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments