Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమిత్ షాకు రెచ్చగొట్టడం తప్ప ఇంకేమీ తెలియదు: సిద్ధరామయ్య

బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సిద్ధరామయ్యది అణచివేత, అవినీతి ప్రభుత్వమని అమిత్ షా విమర్శించారు. ఈ వ్యాఖ్యలకు సిద్ధరామయ్య కౌంటర్ ఇచ్చారు. బీజేపీ

Webdunia
సోమవారం, 5 ఫిబ్రవరి 2018 (09:22 IST)
బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సిద్ధరామయ్యది అణచివేత, అవినీతి ప్రభుత్వమని అమిత్ షా విమర్శించారు. ఈ వ్యాఖ్యలకు సిద్ధరామయ్య కౌంటర్ ఇచ్చారు. బీజేపీ సర్కారు అసత్యాలు పలుకుతూ.. ఇతరులను విమర్శిస్తూ.. పబ్బం గడుపుకుంటోందని విమర్శలు గుప్పించారు.
 
మతపరమైన ఉద్రిక్తతలను రెచ్చగొట్టడం తప్ప అమిత్ షాకు మరేమీ తెలియదని.. అదే ఆయన సిద్ధాంతమని ఏకిపారేశారు. అయితే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మతపరమైన ఉద్రిక్తతలను రెచ్చగొడతారని తాను భావించట్లేదని.. కానీ అమిత్ షా సిద్ధాంతం మాత్రం అదేనని తెలిపారు.
 
మతపరమైన ఉద్రిక్తతలను రెచ్చగొట్టడాన్ని అమిత్ షా రాజకీయ వ్యూహంగా భావిస్తున్నారని సిద్ధరామయ్య పేర్కొన్నారు. అలాగే బెంగళూరులో మోదీ పర్యటన వల్ల ముప్పేమీ లేదని.. కర్ణాటకపై ఆయన ప్రభావం ఏమాత్రం ఉండబోదని సిద్ధరామయ్య తేల్చి చెప్పారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments