Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిన్న అనంత.. నేడు జార్ఖండ్.. లాఠీకి పనిచెప్పిన పోలీసులు

నిన్న.. అనంతపురం గుత్తి రైల్వే స్టేషన్లో ఆర్పీఎఫ్ సిబ్బంది ఓ ప్రయాణీకుడిపై చేజేసుకున్నాడు. సురేష్ అనే యువకుడు జనరల్ టికెట్ తీసుకుని బెంగళూరు నుంచి కాచిగూడ వెళ్లే రైలు కదులుతున్నప్పుడు స్లీపర్ కోచ్ ఎక్

Webdunia
శుక్రవారం, 16 ఫిబ్రవరి 2018 (13:40 IST)
నిన్న.. అనంతపురం గుత్తి రైల్వే స్టేషన్లో ఆర్పీఎఫ్ సిబ్బంది ఓ ప్రయాణీకుడిపై చేజేసుకున్నాడు. సురేష్ అనే యువకుడు జనరల్ టికెట్ తీసుకుని బెంగళూరు నుంచి కాచిగూడ వెళ్లే రైలు కదులుతున్నప్పుడు స్లీపర్ కోచ్ ఎక్కాడు. దీంతో ఆర్పీఎఫ్ సిబ్బంది సురేష్‌ను రైలు నుంచి దించారు.

రైలు కదలడంతోనే స్లీపర్ కోచ్ హడావుడిలో ఎక్కానని చెప్పినా సిబ్బంది వినిపించుకోకుండా ఓవరాక్షన్ చేసింది. లాఠీతో సురేష్‌ను చితకబాదాడు. ఫ్లాట్ ఫామ్‌లోనే కాకుండా.. పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి తీవ్రంగా కొట్టారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. 
 
మరోవైపు జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్ సమీపంలోని జూబ్లీపార్క్ వద్ద నడిరోడ్డుపై మతిస్థిమితం లేని వ్యక్తిని పోలీసులు కర్రలతో కొట్టారు. మతిస్థిమితంలేని వ్యక్తిపై పోలీసులు చేజేసుకోవడానికి సంబంధించిన దృశ్యాలను స్థానికులు స్మార్ట్ ఫోన్ల ద్వారా రికార్డు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై మీడియా ఆ పోలీసులను ప్రశ్నించగా... రోడ్డుపై నుంచి పక్కకు పంపడానికి తాము అతడిని భయపెట్టాలని మాత్రమే చూశామని చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments