Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామాయణ స్టాంపును విడుదల చేసిన ఇండోనేషియా

Webdunia
బుధవారం, 24 ఏప్రియల్ 2019 (18:20 IST)
ప్రపంచదేశాలలో భారతదేశానికి ఉన్న ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందులోనూ భారత్‌కి అతి సమీపంలో ఉన్న ఇండోనేషియా భారత్‌ను ఎప్పుడూ గౌరవిస్తూనే వస్తోంది. భారత్‌తో దౌత్య సంబంధాలు ప్రారంభించి డెబ్బై ఏళ్లయిన సందర్భంగా ఇరుదేశాల సంబంధాలను గౌరవిస్తూ ఇండోనేషియా ప్రభుత్వం రామాయణ చిత్రంతో కూడిన స్మారక స్టాంపును విడుదల చేసింది. 
ఫోటో కర్టెసీ - ఇషా ఆర్గ్
 
మున్ముందు కూడా భారత్‌తో సత్సంబంధాలను కొనసాగిస్తామని ఇండోనేషియా విదేశాంగ శాఖామాత్యులు వెల్లడించారు. కాగా గతేడాది ప్రధాని మోదీ అధికారిక పర్యటనలో భాగంగా ఇండోనేషియాను సందర్శించి పలు ద్వైపాక్షిక నిర్ణయాలు తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments