Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉక్రెయిన్‌లో ప్రాణాలు కోల్పోయిన నవీన్ తల్లిదండ్రులకు ప్రధాని మోడీ ఫోన్

Webdunia
మంగళవారం, 1 మార్చి 2022 (19:51 IST)
రష్యా బాంబు దాడిలో ఉక్రెయిన్‌లో ప్రాణాలు కోల్పోయిన కర్నాటకకు చెందిన వైద్య విద్యార్థి నవీన్ తల్లిదండ్రులకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం ఫోను చేశారు. నవీన్ మృతిపట్ల ఆయన తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. నవీన్ కుటుంబ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. 
 
మరోవైపు, నవీన్ మృతిపట్ల కర్నాటక రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై కూడా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. నవీన్ మృతదేహాన్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఆయన భారత విదేశాంగ శాఖ అధికారులతో మాట్లాడారు. 
 
కాగా, ఉక్రెయిన్‌పై రష్యా సేనలు చేస్తున్న బాంబు దాడుల్లో కర్నాటక రాష్ట్రానికి నవీన్ అనే విద్యార్థి ప్రాణాలు కోల్పోయిన విషయం తెల్సిందే. ఈ విషయాన్ని భారత్ విదేశాంగ శాఖ అధికారింగా ప్రకటించింది. దీంతో నవీన్ తల్లిదండ్రులు శోకసముద్రంలో మునిగిపోయారు. దీంతో వారిని ఓదార్చేందుకు ప్రధాని మోడీ స్వయంగా ఫోన్ చేసి మాట్లాడారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments