Webdunia - Bharat's app for daily news and videos

Install App

తూర్పు సిక్కింలో హిమపాతం.. చిక్కుకున్న 500 మంది పర్యాటకులు

సెల్వి
గురువారం, 22 ఫిబ్రవరి 2024 (11:41 IST)
Sikkim
ఫిబ్రవరి 21న తూర్పు సిక్కింలోని నాటులా వద్ద అకస్మాత్తుగా భారీ హిమపాతం కారణంగా 500 మందికి పైగా పర్యాటకులతో సుమారు 175 వాహనాలు చిక్కుకుపోయాయి. గాంగ్‌టక్ (తూర్పు సిక్కిం)లో హిమపాతం, ప్రతికూల వాతావరణం కారణంగా చిక్కుకుపోయిన 500 మంది పర్యాటకులను భారత సైన్యానికి చెందిన త్రిశక్తి కార్ప్స్‌కు చెందిన దళాలు రక్షించాయని భారత సైన్యం బుధవారం తెలిపింది. 
 
పర్యాటకులను రక్షించిన వెంటనే వారికి తక్షణ వైద్య సంరక్షణ, వేడి రిఫ్రెష్‌మెంట్‌లు, భోజనం,  సురక్షితమైన రవాణా సకాలంలో అందించడం జరిగింది. పర్యాటకులు సురక్షితంగా బయటపడ్డారని సైన్యం వెల్లడించింది. 
 
త్రిశక్తి కార్ప్స్, భారత సైన్యం సిక్కింలో సరిహద్దులను కాపాడుతూ, పౌరులు, ప్రజలకు సహాయం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉందని సైన్యం పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షూటింగ్ ఉన్నందున హాజరుకాలేదు.. కాస్త సమయం ఇవ్వండి : ఈడీని కోరిన మహేశ్ బాబు

కాశ్మీర్ ఇండియాదే, పాకిస్తాన్‌ను అలా వదిలేస్తే వాళ్లలో వాళ్లే కొట్టుకుని చస్తారు: విజయ్ దేవరకొండ

మాలీవుడ్‌‍ను కుదిపేస్తున్న డ్రగ్స్... మరో ఇద్దరు దర్శకులు అరెస్టు

Retro Promotions: ఘనంగా సూర్య 'రెట్రో' ప్రీ రిలీజ్ వేడుక- విజయ్ దేవరకొండ స్పీచ్ అదుర్స్

చౌర్య పాఠం బాగుందంటున్నారు అందరూ వచ్చి చూడండి : త్రినాథరావు నక్కిన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

తర్వాతి కథనం
Show comments