Webdunia - Bharat's app for daily news and videos

Install App

తూర్పు సిక్కింలో హిమపాతం.. చిక్కుకున్న 500 మంది పర్యాటకులు

సెల్వి
గురువారం, 22 ఫిబ్రవరి 2024 (11:41 IST)
Sikkim
ఫిబ్రవరి 21న తూర్పు సిక్కింలోని నాటులా వద్ద అకస్మాత్తుగా భారీ హిమపాతం కారణంగా 500 మందికి పైగా పర్యాటకులతో సుమారు 175 వాహనాలు చిక్కుకుపోయాయి. గాంగ్‌టక్ (తూర్పు సిక్కిం)లో హిమపాతం, ప్రతికూల వాతావరణం కారణంగా చిక్కుకుపోయిన 500 మంది పర్యాటకులను భారత సైన్యానికి చెందిన త్రిశక్తి కార్ప్స్‌కు చెందిన దళాలు రక్షించాయని భారత సైన్యం బుధవారం తెలిపింది. 
 
పర్యాటకులను రక్షించిన వెంటనే వారికి తక్షణ వైద్య సంరక్షణ, వేడి రిఫ్రెష్‌మెంట్‌లు, భోజనం,  సురక్షితమైన రవాణా సకాలంలో అందించడం జరిగింది. పర్యాటకులు సురక్షితంగా బయటపడ్డారని సైన్యం వెల్లడించింది. 
 
త్రిశక్తి కార్ప్స్, భారత సైన్యం సిక్కింలో సరిహద్దులను కాపాడుతూ, పౌరులు, ప్రజలకు సహాయం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉందని సైన్యం పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తప్పు చేసినట్టు నిరూపిస్తే నా భర్తను వదిలేస్తా : జానీ మాస్టర్ సతీమణి

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విజృంభణం ఆగమనం డేట్ ఫిక్స్

మా నాన్న సూపర్ హీరో' నుంచి నాన్న సాంగ్ రిలీజ్

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో 1960లో జరిగిన కథతో శర్వానంద్, సంపత్ నంది చిత్రం

జానీ మాస్టర్ ఇష్యూలో రాజకీయరంగు - మీడియాపై కేసుపెడతానన్న జానీమాస్టర్ భార్య అయేషా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

మునగాకును ఉడకబెట్టిన నీటిని ప్రతిరోజూ ఉదయం తాగితే..

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments