Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ రోజు దేశంలో కోవిడ్ పాజిటివ్ కేసులు ఎన్ని?

Webdunia
మంగళవారం, 22 ఫిబ్రవరి 2022 (10:30 IST)
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి గణనీయంగా తగ్గింది. ఈ రోజువారీగా నమోదవుతున్న కొత్త కేసుల్లో భారీగా తగ్గుదల కనిపిస్తుంది. ఇప్పటికే 20 వేల దిగువకుపడిపోయిన ఈ కేసులు... గడిచిన 24 గంటల్లో 14 వేలకు దిగువకు చేరుకున్నాయి. 
 
కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన ప్రకటన మేరకు గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా మొత్తం 13405 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే, ఈ వైరస్ బారినపడిన వారిలో 235 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 5,12,344కు చేరుకుంది. 
 
ఇకపోతే, 34,226 మంది కరోనా నుంచి పూర్తి స్థాయిలో కోలుకున్నట్టు బులిటెన్‌లో పేర్కొంది. రోజువారీ పాజిటివిటీ రేటు 1.24శాతంగా ఉంది. ప్రస్తుతం దేశంలో 1,81,075 యాక్టివ్ కేసులు ఉన్నాయిు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments