తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం - వెబ్‌సైట్‌లో మోడల్ ప్రశ్నపత్రాలు

Webdunia
మంగళవారం, 22 ఫిబ్రవరి 2022 (09:57 IST)
తెలంగాణ రాష్ట్ర ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్ విద్యార్థుకు నిర్వహించి సంవత్సర పరీక్షల్లో ప్రశ్నల చాయిస్‌ను రెట్టింపు చేయాలని నిర్ణయించింది. ఈ చాయిస్ ప్రశ్నల సంఖ్యను గణనీయంగా పెంచింది. 
 
గతంలో కొన్ని సెక్షన్లలో మాత్రమే చాయిస్ ప్రశ్నలు ఇవ్వగా, ఈ యేడాది అన్ని ఆప్షన్‌లలో ఈ తరహా ప్రశ్నలు ఇవ్వాలని ఇంటర్ బోర్డు అధికారులు నిర్ణయించారు. దీనికి కారణం కరోనా మహమ్మారి కారణంగా విద్యా బోధన సక్రమంగా జరగకపోవడమే. 
 
కాగా, 2021-22 సంవత్సారానికి తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ మీడియాల మాదిరి ప్రశ్నపత్రాలను ఇంటర్ బోర్డు వెబ్‌సైట్‌లో కూడా అప్‌లోడ్ చేసింది. ఏదేని సందేహం ఉన్న విద్యార్థులు ఈ మోడల్ ప్రశ్నపత్రాలను చూసుకోవచ్చు. గత యేడాది మూడు సెక్షన్లలో రెండింటింలో మాత్రమే 50 శాతం చాయిస్ ప్రశ్నలు ఇవ్వగా, ఇపుడు మూడు సెక్షన్లలో చాయిస్ ప్రశ్నలు ఇవ్వడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bandla Ganesh: బండ్ల గణేష్ పై ఇండస్ట్రీ సీరియస్ - గబ్బర్ సింగ్ లాంటి సినిమా తీయలేనా?

Manoj: ఎవరినీ మోసం చేయను, మౌనిక ను బాగా చూసుకుంటా : మంచు మనోజ్

ప్రైమ్ వీడియోలో మా దృష్టి గొప్ప కథలను నిర్మించడం మీదే ఉంది - పద్మా కస్తూరిరంగన్

ప్రణవ్ మోహన్ లాల్.. డీయస్ ఈరే... శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా విడుదల

పురుషః పాత్రల ఫస్ట్ లుక్ ఆవిష్కరించిన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments