Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం - వెబ్‌సైట్‌లో మోడల్ ప్రశ్నపత్రాలు

Webdunia
మంగళవారం, 22 ఫిబ్రవరి 2022 (09:57 IST)
తెలంగాణ రాష్ట్ర ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్ విద్యార్థుకు నిర్వహించి సంవత్సర పరీక్షల్లో ప్రశ్నల చాయిస్‌ను రెట్టింపు చేయాలని నిర్ణయించింది. ఈ చాయిస్ ప్రశ్నల సంఖ్యను గణనీయంగా పెంచింది. 
 
గతంలో కొన్ని సెక్షన్లలో మాత్రమే చాయిస్ ప్రశ్నలు ఇవ్వగా, ఈ యేడాది అన్ని ఆప్షన్‌లలో ఈ తరహా ప్రశ్నలు ఇవ్వాలని ఇంటర్ బోర్డు అధికారులు నిర్ణయించారు. దీనికి కారణం కరోనా మహమ్మారి కారణంగా విద్యా బోధన సక్రమంగా జరగకపోవడమే. 
 
కాగా, 2021-22 సంవత్సారానికి తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ మీడియాల మాదిరి ప్రశ్నపత్రాలను ఇంటర్ బోర్డు వెబ్‌సైట్‌లో కూడా అప్‌లోడ్ చేసింది. ఏదేని సందేహం ఉన్న విద్యార్థులు ఈ మోడల్ ప్రశ్నపత్రాలను చూసుకోవచ్చు. గత యేడాది మూడు సెక్షన్లలో రెండింటింలో మాత్రమే 50 శాతం చాయిస్ ప్రశ్నలు ఇవ్వగా, ఇపుడు మూడు సెక్షన్లలో చాయిస్ ప్రశ్నలు ఇవ్వడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments