Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లో 14,378 కరోనా కేసులు

Webdunia
శనివారం, 18 ఏప్రియల్ 2020 (20:20 IST)
భారత్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గడచిన 24 గంటల్లో 991 కొత్త కేసులు నమోదు కాగా, 43 మంది మరణించారని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.

కరోనా నుంచి ఇప్పటి వరకు 1992 మంది కోలుకున్నారు. మహమ్మారి బారిన పడి ఇప్పటి వరకు మృతిచెందిన వారి సంఖ్య 480కి చేరింది. దేశంలో శనివారం మధ్యాహ్నం వరకు 14,378 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

''దేశవ్యాప్తంగా కొన్నిజిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. దేశవ్యాప్తంగా 11 జిల్లాల్లో 2 వారాలుగా కొత్త కేసులు నమోదు కాలేదు. కరోనా బాధితుల్లో మరణాల రేటు 3.3శాతం మాత్రమే. మృతుల్లో 14శాతం 45 ఏళ్లు పైబడిన వారు. 70శాతానికి పైగా మరణాలు 70ఏళ్లు పైబడిన వారే.

భౌతిక‌ దూరం అమలు విషయంలో రాష్ట్రాలు ఎక్కువ బాధ్యత వహించాలి. హాట్‌స్పాట్‌ ప్రాంతాల్లోని వారికి ర్యాపిడ్‌ టెస్టులు ఎక్కువ సంఖ్యలో చేయాలని'' కేంద్రం పేర్కొంది.

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments