Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లో 14,378 కరోనా కేసులు

Webdunia
శనివారం, 18 ఏప్రియల్ 2020 (20:20 IST)
భారత్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గడచిన 24 గంటల్లో 991 కొత్త కేసులు నమోదు కాగా, 43 మంది మరణించారని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.

కరోనా నుంచి ఇప్పటి వరకు 1992 మంది కోలుకున్నారు. మహమ్మారి బారిన పడి ఇప్పటి వరకు మృతిచెందిన వారి సంఖ్య 480కి చేరింది. దేశంలో శనివారం మధ్యాహ్నం వరకు 14,378 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

''దేశవ్యాప్తంగా కొన్నిజిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. దేశవ్యాప్తంగా 11 జిల్లాల్లో 2 వారాలుగా కొత్త కేసులు నమోదు కాలేదు. కరోనా బాధితుల్లో మరణాల రేటు 3.3శాతం మాత్రమే. మృతుల్లో 14శాతం 45 ఏళ్లు పైబడిన వారు. 70శాతానికి పైగా మరణాలు 70ఏళ్లు పైబడిన వారే.

భౌతిక‌ దూరం అమలు విషయంలో రాష్ట్రాలు ఎక్కువ బాధ్యత వహించాలి. హాట్‌స్పాట్‌ ప్రాంతాల్లోని వారికి ర్యాపిడ్‌ టెస్టులు ఎక్కువ సంఖ్యలో చేయాలని'' కేంద్రం పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments