Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్‌కు రాజ్‌నాథ్ వార్నింగ్.. దేశంలోకి వచ్చి మరీ దాడిచేస్తాం

పాకిస్థాన్‌కు కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. దేశంలోకి వచ్చి మరీ దాడి చేస్తామంటూ హెచ్చరించారు. అందువల్ల తమతో పెట్టుకోవద్దని హెచ్చరించారు.

Webdunia
మంగళవారం, 23 జనవరి 2018 (10:16 IST)
పాకిస్థాన్‌కు కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. దేశంలోకి వచ్చి మరీ దాడి చేస్తామంటూ హెచ్చరించారు. అందువల్ల తమతో పెట్టుకోవద్దని హెచ్చరించారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి భారత్ సైన్యంపై కాల్పులకు తెగబడుతున్న విషయం తెల్సిందే. 
 
యూపీ పర్యటనలో భాగంగా రాజ్‌నాథ్ ఓ సభలో మాట్లాడారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ భారత్ తలొగ్గబోదని ఆయన స్పష్టం చేశారు. భారత్ ఏమాత్రం బలహీన దేశం కాదని, శత్రువులపై మా భూభాగం నుంచే కాదు, అవసరమైతే వారి దేశంలోకి చొచ్చుకెళ్లి మరీ దాడిచేస్తామని వార్నింగ్ ఇచ్చారు. 
 
పూంచ్ సెక్టార్‌లో ఐదుగురు ఆర్మీ కమాండోలు వాస్తవాధీన రేఖను దాటివెళ్లి పాక్ సైనికులకు హతమార్చిన నెల రోజుల తర్వాత రాజ్‌నాథ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ దాడితో కేరీ సెక్టార్‌లో నలుగురు భారత జవాన్లను పొట్టనబెట్టుకున్న పాక్ సైన్యంపై ఆర్మీ బదులు తీర్చుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ ఆంటోనీ భద్రకాళి నుంచి లవ్ సాంగ్ మారెనా రిలీజ్

Anupama Parameswaran: ఆ సమస్యకి నా దగ్గర ఆన్సర్ లేదు : అనుపమ పరమేశ్వరన్

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర రిలీజ్ లో పెద్ద ట్విస్ట్

Gemini Suresh : జెమిని సురేష్ ముఖ్యపాత్రలో ఆత్మ కథ చిత్ర ప్రారంభం

రజనీకాంత్‌కు వీరాభిమానిని - అలా చేయడం ఇబ్బందిగా లేదు : అమీర్ ఖాన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments