Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుజరాత్ రాష్ట్రంలో రూ.1125 కోట్ల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న ఏటీఎస్

Webdunia
గురువారం, 18 ఆగస్టు 2022 (13:02 IST)
గుజరాత్ రాష్ట్రంలో 1125 కోట్ల విలువ చేసే మాదక ద్రవ్యాన్ని ఆ రాష్ట్ర యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) స్వాధీనం చేసుకుంది. వడోదర పట్టణంలో నిర్మాణంలో ఉన్న ఫ్యాక్టరీపై దాడి చేయగా, మొత్తం 225 కేజీల మెఫెడ్రోన్ అనే డ్రగ్స్ వెలుగుచూసింది. అంతర్జాతీయ మార్కెట్‌లో దీని విలువ రూ.1125 కోట్లుగా ఉంటుందని అంచనా వేశారు. 
 
ఈ కేసుకు సంబంధించి ఫ్యాక్టరీకి చెందిన ఐదుగురు భాగస్వాములతో పాటు దినేష్ ధృవ్ అనే వ్యక్తిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఏటీఎస్ స్వాధీనం చేసుకున్న డ్రగ్స్‌ను బరూచ్ చిల్లా సాంఖ్య జీఐడీసీలో ఓ రసాయన కర్మాగారంలో తయారు చేసినట్టు గుర్తించారు. ధృవ్ నార్కోటిక్స్ కేసులో గతంలో 12 యేళ్లపాటు జైలుశిక్ష కూడా అనుభవించి విడుదలయ్యాడు. మళ్లీ ఇదే వ్యపారంలో నిమగ్నమయ్యాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

మారుతీ చిత్రం బ్యూటీ నుంచి కన్నమ్మ సాంగ్ విడుదల

Shambhala: ఆది సాయికుమార్ శంబాల నుంచి హనుమంతు పాత్రలో మధునందన్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments