Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు సిగ్గుచేటు.. 72,767 బాలికలు, మహిళలు ఏమయ్యారు?

Webdunia
బుధవారం, 26 జులై 2023 (18:44 IST)
తెలుగు రాష్ట్రాల్లో ఏటా వేలాది సంఖ్యలో బాలికలు, మహిళలు అదృశ్యమవుతున్నారని కేంద్ర హోం శాఖ వెల్లడించింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో బాలికలు మహిళల అదృశ్యంపై కేంద్ర ప్రభుత్వం కీలక విషయాలు వెల్లడించింది. రాజ్యసభలో తలెత్తిన ప్రశ్నలకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా లిఖిత పూర్వకంగా ఈ సమాధానం ఇచ్చారు. 
 
తెలుగు రాష్ట్రాల్లో గత మూడేళ్ల పాటు 72వేల 767 మంది కనిపించకుండా పోయారని తెలిపారు. వీరిలో బాలికలు 15వేల 994 మంది కాగా, మహిళలు 56వేల 773 మంది అంటూ అజయ్ మిశ్రా చెప్పుకొచ్చారు. జాతీయ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో లెక్కల ప్రకారం ఈ వివరాలు వెల్లడైనట్లు తెలిపారు. 
 
2019 నుంచి 2021 వరకు మూడేళ్లలో ఏపీలో 7,928 మంది బాలికలు, 22,278 మహిళలు అదృశ్యం కాగా, తెలంగాణలో ఇదే కాలంలో 8,066 మంది బాలికలు, 34వేల 495 మంది మహిళలు కనిపించకుండా పోయారని కేంద్రం వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bellamkonda Sai Sreenivas- బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌పై కేసు నమోదు

Kamal: కమల్ హాసన్ థగ్ లైఫ్ ట్రైలర్ చెన్నై, హైదరాబాద్‌లో ఆడియో, విశాఖపట్నంలో ప్రీ-రిలీజ్

Samantha: రాజ్ నిడిమోరు-సమంతల ప్రేమోయణం.. శ్యామిలీ భావోద్వేగ పోస్టు

Ram: ఆంధ్ర కింగ్ తాలూకా- టైటిల్ గ్లింప్స్ లో రామ్ పోతినేని అదుర్స్

మే 16న థియేటర్లలో హైబ్రిడ్ 3డి చిత్రం 'లవ్లీ' రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

తర్వాతి కథనం
Show comments