Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు సిగ్గుచేటు.. 72,767 బాలికలు, మహిళలు ఏమయ్యారు?

Webdunia
బుధవారం, 26 జులై 2023 (18:44 IST)
తెలుగు రాష్ట్రాల్లో ఏటా వేలాది సంఖ్యలో బాలికలు, మహిళలు అదృశ్యమవుతున్నారని కేంద్ర హోం శాఖ వెల్లడించింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో బాలికలు మహిళల అదృశ్యంపై కేంద్ర ప్రభుత్వం కీలక విషయాలు వెల్లడించింది. రాజ్యసభలో తలెత్తిన ప్రశ్నలకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా లిఖిత పూర్వకంగా ఈ సమాధానం ఇచ్చారు. 
 
తెలుగు రాష్ట్రాల్లో గత మూడేళ్ల పాటు 72వేల 767 మంది కనిపించకుండా పోయారని తెలిపారు. వీరిలో బాలికలు 15వేల 994 మంది కాగా, మహిళలు 56వేల 773 మంది అంటూ అజయ్ మిశ్రా చెప్పుకొచ్చారు. జాతీయ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో లెక్కల ప్రకారం ఈ వివరాలు వెల్లడైనట్లు తెలిపారు. 
 
2019 నుంచి 2021 వరకు మూడేళ్లలో ఏపీలో 7,928 మంది బాలికలు, 22,278 మహిళలు అదృశ్యం కాగా, తెలంగాణలో ఇదే కాలంలో 8,066 మంది బాలికలు, 34వేల 495 మంది మహిళలు కనిపించకుండా పోయారని కేంద్రం వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments