Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు సిగ్గుచేటు.. 72,767 బాలికలు, మహిళలు ఏమయ్యారు?

Webdunia
బుధవారం, 26 జులై 2023 (18:44 IST)
తెలుగు రాష్ట్రాల్లో ఏటా వేలాది సంఖ్యలో బాలికలు, మహిళలు అదృశ్యమవుతున్నారని కేంద్ర హోం శాఖ వెల్లడించింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో బాలికలు మహిళల అదృశ్యంపై కేంద్ర ప్రభుత్వం కీలక విషయాలు వెల్లడించింది. రాజ్యసభలో తలెత్తిన ప్రశ్నలకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా లిఖిత పూర్వకంగా ఈ సమాధానం ఇచ్చారు. 
 
తెలుగు రాష్ట్రాల్లో గత మూడేళ్ల పాటు 72వేల 767 మంది కనిపించకుండా పోయారని తెలిపారు. వీరిలో బాలికలు 15వేల 994 మంది కాగా, మహిళలు 56వేల 773 మంది అంటూ అజయ్ మిశ్రా చెప్పుకొచ్చారు. జాతీయ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో లెక్కల ప్రకారం ఈ వివరాలు వెల్లడైనట్లు తెలిపారు. 
 
2019 నుంచి 2021 వరకు మూడేళ్లలో ఏపీలో 7,928 మంది బాలికలు, 22,278 మహిళలు అదృశ్యం కాగా, తెలంగాణలో ఇదే కాలంలో 8,066 మంది బాలికలు, 34వేల 495 మంది మహిళలు కనిపించకుండా పోయారని కేంద్రం వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రౌతు కా రాజ్ వంటి క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ చిత్రాల‌ను ఎంజాయ్ చేస్తుంటా : న‌వాజుద్దీన్ సిద్ధిఖీ

పీరియాడిక్ యాక్షన్ తో దసరాకు సిద్దమైన హీరో సూర్య చిత్రం కంగువ

రాజకీయాలకు స్వస్తి, గుడ్ బై: నటుడు అలీ (video)

అభిమానితో కలిసి భోజనం చేసిన బాలయ్య.. వీడియో వైరల్ (Video)

'కల్కి 2898 AD'పై కేజీఎఫ్ స్టార్ యష్ ప్రశంసల జల్లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దానిమ్మ కాయలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

అలాంటి మగవారికి అశ్వగంధ లేహ్యంతో అద్భుత ప్రయోజనాలు

బరువు తగ్గడం: మీ అర్థరాత్రి ఆకలిని తీర్చడానికి 6 ఆరోగ్యకరమైన స్నాక్స్

పిల్లలు స్వీట్ కార్న్ ఎందుకు తింటే..?

చర్మ సౌందర్యానికి జాస్మిన్ ఆయిల్, 8 ఉపయోగాలు

తర్వాతి కథనం
Show comments