Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు సిగ్గుచేటు.. 72,767 బాలికలు, మహిళలు ఏమయ్యారు?

Webdunia
బుధవారం, 26 జులై 2023 (18:44 IST)
తెలుగు రాష్ట్రాల్లో ఏటా వేలాది సంఖ్యలో బాలికలు, మహిళలు అదృశ్యమవుతున్నారని కేంద్ర హోం శాఖ వెల్లడించింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో బాలికలు మహిళల అదృశ్యంపై కేంద్ర ప్రభుత్వం కీలక విషయాలు వెల్లడించింది. రాజ్యసభలో తలెత్తిన ప్రశ్నలకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా లిఖిత పూర్వకంగా ఈ సమాధానం ఇచ్చారు. 
 
తెలుగు రాష్ట్రాల్లో గత మూడేళ్ల పాటు 72వేల 767 మంది కనిపించకుండా పోయారని తెలిపారు. వీరిలో బాలికలు 15వేల 994 మంది కాగా, మహిళలు 56వేల 773 మంది అంటూ అజయ్ మిశ్రా చెప్పుకొచ్చారు. జాతీయ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో లెక్కల ప్రకారం ఈ వివరాలు వెల్లడైనట్లు తెలిపారు. 
 
2019 నుంచి 2021 వరకు మూడేళ్లలో ఏపీలో 7,928 మంది బాలికలు, 22,278 మహిళలు అదృశ్యం కాగా, తెలంగాణలో ఇదే కాలంలో 8,066 మంది బాలికలు, 34వేల 495 మంది మహిళలు కనిపించకుండా పోయారని కేంద్రం వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sundeep Kishan: శివ మల్లాల నిర్మాణంలో సందీప్‌కిషన్‌ క్లాప్‌తో ప్రారంభమైన హ్రీం

బాణామతి బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న చిత్రం చేతబడి

Samantha: సమంత, రాజ్ కలిసి డిన్నర్ చేశారా? కారులో జతగా కనిపించారుగా! (video)

వార్ 2 లో హృతిక్ రోషన్, కియారా అద్వానీ లిప్ కిస్ ల రొమాంటిక్ సాంగ్

Kingdom Review: కింగ్ డమ్ తో విజయ్ దేవరకొండ కు సక్సెసా ! కాదా ! - కింగ్ డమ్ రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

తర్వాతి కథనం
Show comments