Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేరళ తిరూర్.. ఎలక్ట్రిక్ వాహనంలో మంటలు.. టూవీలర్‌పై జర్నీ చేసిన వారికి?

సెల్వి
గురువారం, 28 నవంబరు 2024 (17:14 IST)
Scooter
మొన్నటికి మొన్న ఈవీ స్కూటర్‌ రిపేర్ కోసం ఓ వ్యక్తి భారీ మొత్తాన్ని చెల్లించాల్సి వచ్చిందని ఆ వాహనాన్ని పగులగొట్టిన వీడియో నెట్టింట వైరల్ అయిన ఘటన మరవక ముందే కేరళలోని తిరూర్‌లో ఓ ఈవీ స్కూటర్‌లో మంటలు చెలరేగాయి. ఇలాంటి ఘటనలు ఈవీ వాహనాలకు కొత్తేమీ కాదు. 
 
వివరాల్లోకి వెళితే.. కేరళలోని తిరూర్, మలప్పురంలో ఎలక్ట్రిక్ స్కూటర్ ఉపయోగిస్తుండగా మంటలు చెలరేగాయి. స్కూటర్‌పై వెళ్తున్న తల్లి, బిడ్డ వాహనం నుంచి పొగలు రావడాన్ని గమనించి వెంటనే కిందకు దిగారు.
 
కొద్దిసేపటికే స్కూటర్‌ మంటలు చెలరేగి ఆ వాహనం పూర్తిగా దగ్ధమైంది. అగ్నిమాపక శాఖ ఆ ప్రాంతానికి చేరుకుని మంటలు మరింత వ్యాపించకుండా అదుపు చేసింది. ఈ ఘటనలో అదృష్టవశాత్తూ ఎవరికి గాయాలు కాలేదు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు, విచారణ కొనసాగుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కుమార్తెకు సెక్స్ టాయ్ బహుమతిగా ఇవ్వాలని భావించాను : నటి గౌతమి

రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్ మేబి, అర్మాన్ మలిక్, ఇక్కాలతో హిప్-హాప్

Megastar Chiranjeevi: సినీ కార్మికుల సమస్యలపై మెగాస్టార్ చిరంజీవి సంచలన ప్రకటన

దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే ల కాంత నుంచి ఫస్ట్ సింగిల్

ఆది పినిశెట్టి, చైతన్య రావు నటించిన ఓటీటీ స్ట్రీమింగ్ మయసభ రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

Business Ideas: మహిళలు ఇంట్లో వుంటూనే డబ్బు సంపాదించవచ్చు.. ఎలాగో తెలుసా?

Javitri for Skin: వర్షాకాలంలో మహిళలు జాపత్రిని చర్మానికి వాడితే..?.. ఆరోగ్యానికి కూడా?

తర్వాతి కథనం
Show comments