Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేరళ తిరూర్.. ఎలక్ట్రిక్ వాహనంలో మంటలు.. టూవీలర్‌పై జర్నీ చేసిన వారికి?

సెల్వి
గురువారం, 28 నవంబరు 2024 (17:14 IST)
Scooter
మొన్నటికి మొన్న ఈవీ స్కూటర్‌ రిపేర్ కోసం ఓ వ్యక్తి భారీ మొత్తాన్ని చెల్లించాల్సి వచ్చిందని ఆ వాహనాన్ని పగులగొట్టిన వీడియో నెట్టింట వైరల్ అయిన ఘటన మరవక ముందే కేరళలోని తిరూర్‌లో ఓ ఈవీ స్కూటర్‌లో మంటలు చెలరేగాయి. ఇలాంటి ఘటనలు ఈవీ వాహనాలకు కొత్తేమీ కాదు. 
 
వివరాల్లోకి వెళితే.. కేరళలోని తిరూర్, మలప్పురంలో ఎలక్ట్రిక్ స్కూటర్ ఉపయోగిస్తుండగా మంటలు చెలరేగాయి. స్కూటర్‌పై వెళ్తున్న తల్లి, బిడ్డ వాహనం నుంచి పొగలు రావడాన్ని గమనించి వెంటనే కిందకు దిగారు.
 
కొద్దిసేపటికే స్కూటర్‌ మంటలు చెలరేగి ఆ వాహనం పూర్తిగా దగ్ధమైంది. అగ్నిమాపక శాఖ ఆ ప్రాంతానికి చేరుకుని మంటలు మరింత వ్యాపించకుండా అదుపు చేసింది. ఈ ఘటనలో అదృష్టవశాత్తూ ఎవరికి గాయాలు కాలేదు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు, విచారణ కొనసాగుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kajol Durga Puja 2025 viral video, నటి కాజోల్‌ను తాకరాని చోట తాకాడంటూ...

Patriot : మమ్ముట్టి, మోహన్‌లాల్ చిత్రం పేట్రియాట్ హైదరాబాద్‌లో షెడ్యూల్

Priyadarshi: మిత్ర మండలి కుటుంబ సమేతంగా చూడదగ్గ ఎంటర్‌టైనర్.. ప్రియదర్శి

శ్రీ విష్ణు, రామ్ అబ్బరాజు కాంబినేషన్ లో రెండవ చిత్రం ప్రారంభం

Sri Vishnu: నక్సలైట్‌ లీడర్‌ కామ్రేడ్ కళ్యాణ్ గా శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

నాట్స్ మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

మాతృభూమిపై మమకారాన్ని చాటిన వికసిత భారత్ రన్

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

తర్వాతి కథనం
Show comments