Webdunia - Bharat's app for daily news and videos

Install App

మణిపూర్ గవర్నర్‌గా తమిళ బీజేపీ సీనియర్ నేత ఇల.గణేశన్

Webdunia
ఆదివారం, 22 ఆగస్టు 2021 (14:19 IST)
భారతీయ జనతా పార్టీ తమిళనాడుకు చెందిన సీనియర్ నేత, మాజీ ఎంపీ ఇల. గణేశన్‌‌కు గవర్నర్ గిరి దక్కింది. ఆయనను మణిపూర్‌ రాష్ట్ర గవర్నర్‌గా కేంద్రం నియమించింది. ఈయన నియామకానికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పచ్చజెండా ఊపారు. మణిపూర్ గవర్నరుగా ఉన్న నజ్మా హెప్తుల్లా పదవీ విరమణ చేయడంతో.. గణేశన్‌ను గవర్నర్‌గా నియమిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్నది. 
 
కాగా, తమిళనాడుకు చెందిన ఈయన... రాజ్యసభ సభ్యుడిగా కూడా సేవలందించారు. తమిళనాడు రాష్ట్ర శాఖ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. అలాగే, పార్టీలో వివిధ హోదాల్లో పనిచేశాడు. మణిపూర్ గవర్నరుగా ఉన్న డాక్టర్ నజ్మా హెప్తుల్లా ఆగస్టు 20వ తేదీతో పదవీ విరమణ చేయడంతో ఆమె స్థానంలో ఇల.గణేశన్‌ను కేంద్రం నియమించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments