Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ హోటల్‌లో భోజనం చేస్తే.. రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ఫ్రీ...

Webdunia
శుక్రవారం, 22 జనవరి 2021 (09:51 IST)
పూణెలోని ఓల్డ్‌ ముంబై - పూణె హైవేపై వడ్‌గావ్‌ మవల్‌ అనే ప్రాంతంలో హోటల్‌ శివరాజ్‌ ఉంది. అక్కడ బుల్లెట్‌ థాలి పేరిట ఓ ప్రత్యేకమైన భోజనం లభిస్తుంది. దాని ధర రూ. 2.500. ఆ భోజనాన్ని కనీసం ఏడుగురు తినవచ్చు.

అందులో ఫిష్‌, ఫ్రాన్స్‌, మటన్‌, చికెన్‌ తదితర 12 రకాల డిషెస్‌ ఉంటాయి. అయితే ఆ భోజనాన్ని కేవలం ఒకే ఒక వ్యక్తి 60 నిమిషాల్లో.. అంటే ఒక గంటలో తినాలి. అది కూడా కంచంలో ఒక్క మెతుకు కూడా లేకుండా.. ఇచ్చిన టైమ్‌ లిమిట్‌లోనే ఏమీ మిగల్చకుండా పూర్తిగా తినేసేయాలి. ఇలా తింటే రాయల్‌ఎన్‌ఫీల్డ్‌ వాహనాన్ని బహుమతిగా ఇస్తారు. ఇలా బహుమతిగా ఇచ్చే బైక్స్‌ను షాపులోనే డిస్‌ప్లేకు ఉంచుతున్నారు.

ఇప్పటివరకు ఈ ఆఫర్‌ను చాలామంది స్వీకరించారు. కానీ కేవలం ఒకేఒక్క వ్యక్తి మాత్రమే ఇప్పటివరకు ఆ భోజనాన్ని గంటలో తిని బైక్‌ను సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత ఇంకెవ్వరూ మళ్లీ విన్నర్‌ కాలేకపోయారు. కరోనా నేపథ్యంలో బిజినెస్‌ సరిగ్గా లేకపోవడం వల్లే ఆ హోటల్‌ ఇంత ఖరీదైన ఆఫర్‌ను ప్రకటించిందట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డేటింగ్ యాప్‌లపై కంగనా రనౌత్ ఫైర్.. అదో తెలివి తక్కువ పని.. ప్రతి రాత్రి బయటకు వెళ్లడం..?

డ్రగ్స్‌కు వ్యతిరేకంగా రూపొందిన ఫైటర్ శివ టీజర్ ఆవిష్కరించిన అశ్వనీదత్

ధర్మశాల వంటి ఒరిజనల్ లొకేషన్ లో పరదా చిత్రించాం : డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగుల

Madhu Shalini: మా అమ్మానాన్న లవ్ స్టోరీ కన్యాకుమారిలానే వుంటుంది : మధు షాలిని

Priyanka Arul : ఓజీ చిత్రం నుండి ప్రియాంక అరుల్ మోహన్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

తర్వాతి కథనం
Show comments